న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) స్కామ్ కేసులో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ తన ప్రియురాలితోపాటు డొమినికాలో అక్కడి పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. డొమినికాకాకు ఆయన వెంట వెళ్లిన మహిళ అతని ప్రియురాలు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మెహుల్ చోక్సీ సతీమణి ప్రీతి చోక్సీ స్పందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3x6rSXp
Wednesday, June 2, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment