Sunday, June 6, 2021

Anandaiah:చిత్తూరులో ప్రారంభమైన ఔషధం సరఫరా.. ఇంటింటికీ పంపిణీలో వారిదే కీలక పాత్ర..!

కరోనావేళ వెలుగులోకి వచ్చిన ఆనందయ్య ఆయుర్వేదం మందును కొందరు ఆకాశానికి ఎత్తేయగా మరికొందరు కరోనాకు అది మందుకాదంటూ విమర్శించారు. అయితే ఆనందయ్య మందు గురించి తెలుసుకున్న ప్రజలు మాత్రం కృష్ణపట్నంకు క్యూ కట్టారు. అయితే ఈ మందుకు సంబంధించి ఆయుష్ కమిషనర్ కూడా రిపోర్టు ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. ఆనందయ్య మందులో ఎలాంటి హానికరమైన పదార్థాలు లేవని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fTiBfj

Related Posts:

0 comments:

Post a Comment