అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి ఋతుపవనాల ఉత్తర పరిమితి బార్మర్, భిల్వారా, ధోల్పూర్, అలీఘడ్, మీరట్, అంబాలా, అమృతసర్ గుండా వెళుతుందని పేర్కొంది. దక్షిణ ఒడిశా & పరిసరాలపై ఇతర ఉపరితల ఆవర్తనము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తీరప్రాంత పరిసరాలు, సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dlKn2g
ఏపీలో మరో 48 గంటల్లో భారీ వర్షాలు: ఉరుములు, మెరుపులతో వానలు
Related Posts:
అన్లాక్ 4.0: మరో 100 రైళ్లను నడపనున్న భారత రైల్వేన్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా అన్లాక్ 4.0 సడలింపుల నేపథ్యంలో సాధారణ ప్రయాణికుల కోసం రైళ్లు నడిపేందుకు భారత రైల్వే కసరత్తులు ప్రారంభించింది. అధిక డిమాండ్… Read More
ఏపీలో ఏమాత్రం తగ్గని కరోనా ఉధృతి: నాలుగున్నర లక్షలకు చేరువలో కేసులు, 4వేల మరణాలుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వరుసగా ఏడో రోజు కూడా రాష్ట్రంలో 10వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మ… Read More
ముఖ్యమంత్రి సంతకం ఫోర్జరీ - రిలీఫ్ ఫండ్ నుంచి లక్షలు స్వాహా - బ్యాంకు అనూహ్య నిర్ణయంఅల్లాటప్పా నేరం కాదిది.. ఏకంగా ముఖ్యమంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేసి.. నకిలీ చెక్కుల ద్వారా లక్షల రూపాయాలు కాజేశారు.. సెక్రటేరియట్ లో సంచలనం రేపిన ఈ ఉదంత… Read More
4 నెలల చిన్నారికి అనారోగ్యం, చిన్నారి తండ్రి ట్వీట్, సర్జరీ చేయిస్తా.. సోనూసూద్ ధైర్యం..ఎవరికీ ఏ ఆపద వచ్చినా సరే.. ఇప్పుడు సమస్యను సోనూ సూద్కు విన్నవిస్తున్నారు. నేను ఫలానా.. నా కూతురు/ కుమారుడికి ఈ సమస్య ఉంది చెబుతున్నారు. దీంతో సోనూ సూ… Read More
మోదీపై దాడికి ఫేస్ బుక్ ఊతం - కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ సంచలనం - జూకర్బర్గ్కు ఘాటు లేఖఇండియాలో ఫేస్ బుక్ కార్యకలాపాలకు సంబంధించి ఆరోపణల వెల్లువ కొనసాగుతున్నది. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, రైట్ వింగ్ ఐడియాలజిస్టులపై వ్యూహాత… Read More
0 comments:
Post a Comment