భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ 13 ఏళ్ల బాలుడు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఈ మేరకు అతడి తండ్రి ఫోన్కు ఓ సందేశం వచ్చింది. దీంతో ఆ తండ్రి షాకయ్యాడు. ఎందుకంటే అతడు ఏ వ్యాక్సిన్ తీసుకోలేదు. అంతేగాక, మనదేశంలో ఇప్పటి వరకు 18 లోపువారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభించలేదు కూడా. భోపాల్ తిలా జమల్పూర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3w7r4QN
13 ఏళ్ల బాలుడికి కరోనా వ్యాక్సిన్ వేశారా?: మెసేజ్ రావడంతో తండ్రి షాక్
Related Posts:
ఛలో అమెరికా..! రేవంత్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు అక్కడే..!!హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి హార్డ్ కోర్ అభిమానులకు ఈ వార్త అంతగా రుచించదు. రెండు తెలుగు రా… Read More
రంజుగా ''మహా'' రాజకీయం: ఎన్సీపీ కాంగ్రెస్ సహకారంతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు..?పట్టుకుంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా తయారైంది మహారాష్ట్రలో బీజేపీ శివసేనల పరిస్థితి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేం… Read More
ప్రాణం తీసిన గ్రీన్కార్డు: అమెరికాలో తెలుగు యువకుడి బలవన్మరణం, భార్య గర్భవతి..తెలుగువ్యక్తి శివ చలపతిరాజు అమెరికాలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన భార్యకు గ్రీన్కార్డు రాకపోవడంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నాడు. చలపతిరాజు … Read More
ఆనాడు బీజేపీకి సై.. ఈనాడు టీఆర్ఎస్కు జై..! కాంగ్రెస్ రాజగోపాల్ మనసులోని మర్మమేంటో..!!యాదాద్రి : రాజకీయాల్లో ఎత్తులకు పైఎత్తులు సహజం, సర్వసాధారణం. ఆ క్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పక్కా పొలిటిషియన్గా కనిపి… Read More
జగన్ మీద కేసులున్నప్పుడే ప్రజలు గెలిపించారు: బాబు..పవన్ కలిసే నడుస్తున్నారు: అంబటి ఫైర్..!ముఖ్యమంత్రి జగన్ కోర్టు గైర్హాజరు కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. దీని పైన టీడీపీ నేతల వ్యాఖ్యలను వైసీపీ నేత అంబటి రాంబాబు … Read More
0 comments:
Post a Comment