దేశంలో కరోనా విలయం కొనసాగుతుండగా, వ్యాక్సిన్ల పంపిణీలో ఏర్పడిన గందరగోళంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, రాష్ట్రాల డిమాండ్ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా 18 సంవత్సరాలు దాటిన వారందరికీ వ్యాక్సిన్ వేయించే బాధ్యత కేంద్రమే తీసుకుంటుందని ప్రకటించారు. ఈనెల 21వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాల్లో, రాష్ట్రాలకు ఖర్చు లేకుండానే వ్యాక్సినేషన్ ప్రక్రియ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zc5k9a
వ్యాక్సిన్లు ఉచితమైతే ప్రైవేటుకు రూ.150 ఎందుకు?: రాహుల్ ప్రశ్న -ఆలస్యం ఖరీదు లక్షల ప్రాణాలన్న మమత
Related Posts:
వచ్చే ఉగాదికి 25 లక్షల ఇళ్ల నిర్మాణం..! అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇస్తామన్న జగన్..!!అమరావతి/హైదరాబాద్ : ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీల దిశగా ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. రైతులకు 9 గంటలపాటు పగటిపూట ఉచ… Read More
సచివాలయం కూల్చివేతకు అడ్డంకులు..! కూల్చివేయొద్దని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు..!!హైదరాబాద్ : ఆదిలోనే హంస పాదు అంటే ఇదే. తెలంగాణ లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటించడం దాని మీద కొంత మంది కోర్టుకు వెళ్లి స్టే తేవడం సర్వ సాదారణం ఐప… Read More
డిమాండ్ల తీర్చితేనే బిట్టూ అంత్యక్రియలు .. ఫ్యామిలీ, డేరా అనుచరుల అల్టిమేటం, అధికారుల చర్చలుచండీగఢ్ : డేరా సచ్చా సౌధ అధినేత గుర్మీత్ రామ్ రహీం అనుచరుడు మహిందర్ పాల్ సింగ్ బిట్టు హత్యతో పంజాబ్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గుర్మీత్ అరెస్టైన … Read More
ప్రవీణ్ను ఉరి తీయాలి....లేదంటే సర్పంచ్ పదవికి రాజీనామ చేసి.. అసెంబ్లీ ముందు ఆందోళన చేస్తా....వరంగల్ నగరంలో తొమ్మిది నెలల అభం శుభం తెలియని చిన్నారీపై అత్యాచారం జరిగిన సంఘటన రాష్ట్ర్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే...సంఘటన జరిగిన తర… Read More
మోడీకి మార్కెటింగ్ స్కిల్స్.. అందుకే బీజేపీకి మరోసారి అధికారం.. కాంగ్రెస్ నేత వింత కామెంట్స్రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగంపై లోక్సభలో సోమవారం నాడు ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ సందర్భంలో అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర… Read More
0 comments:
Post a Comment