దేశంలో కరోనా విలయం కొనసాగుతుండగా, వ్యాక్సిన్ల పంపిణీలో ఏర్పడిన గందరగోళంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, రాష్ట్రాల డిమాండ్ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా 18 సంవత్సరాలు దాటిన వారందరికీ వ్యాక్సిన్ వేయించే బాధ్యత కేంద్రమే తీసుకుంటుందని ప్రకటించారు. ఈనెల 21వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాల్లో, రాష్ట్రాలకు ఖర్చు లేకుండానే వ్యాక్సినేషన్ ప్రక్రియ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zc5k9a
వ్యాక్సిన్లు ఉచితమైతే ప్రైవేటుకు రూ.150 ఎందుకు?: రాహుల్ ప్రశ్న -ఆలస్యం ఖరీదు లక్షల ప్రాణాలన్న మమత
Related Posts:
కొత్త రెవెన్యూ చట్టం, వీఆర్వో రద్దుకు అసెంబ్లీ ఆమోదం - సవరణలు లేకుండానే ఏకగ్రీవంగాముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న కొత్త రెవెన్యూ చట్టం, వీఆర్వో వ్యవస్థ రద్దు సహా మొత్తం నాలుగు బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపి… Read More
Illegal affair: కాలేజ్ అమ్మాయి, అంకుల్ లవ్ స్టోరీ, భార్య VS యువతి: ముగ్గురి ప్రాణాలు బలి !చెన్నై/ పుదుకోటై: కామంతో కళ్లు మూసుకుపోయిన వ్యక్తి కాలేజ్ అమ్మాయితో చట్టాపట్టాలు వేసుకుని తిరిగాడు. కట్టుకున్న భార్య, ఇద్దరు పిల్లలను గాలికి వేదిసి అక… Read More
ఏపీలో కరోనా: కొత్తగా 9,999 కేసులు - డిశ్చార్జీల్లోనూ రికార్డు - ఉభయగోదావరిలో భయానకంకరోనా బాధిత రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వె… Read More
సీఎం కేసీఆర్ మరో కీలక ప్రకటన... రేపటి నుంచి ఆ రిజిస్ట్రేషన్లు బంద్... ఇది ఆరంభం మాత్రమే...తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం అంతం కాదని... ఆరంభం మాత్రమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగు అని… Read More
new study: తక్కువ మాట్లాడండి.. కరోనాను కట్టడి చేయండి!న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనావైరస్. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు అనేక దేశాలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. అయ… Read More
0 comments:
Post a Comment