ఉత్తరప్రదేశ్ లో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా ప్రయాణించిన ఆర్టీసీ బస్సు.. ఎదురుగా వచ్చిన జేసీబీ వాహనాన్ని ఢీకొట్టి, పల్టీ కొట్టడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సిటీకి దగ్గర్లోని సచేంది వద్ద జరిగిన ఘోర ప్రమాదంపై పోలీసుల వివరణ ఇది.. యూపీ రోడ్ వేస్(యూపీ ఆర్టీసీ)కి చెందిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wb1knO
ఘోరం: జేసీబీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు -15మంది దుర్మరణం, 24 మందికి గాయాలు
Related Posts:
ఎన్నికల్లో తిరస్కరిస్తే అబద్దాలను వల్లెవేస్తున్నారు, విపక్షాలపై ప్రధాని మోడీ, నడ్డాపై ప్రశంసలువిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు కొన్ని తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి, అబద్ధాలనే ఆయ… Read More
భారత వృద్ధిరేటు అంచనాను 4.8శాతానికి తగ్గించిన ఐఎంఎఫ్: ఇవే 2 కారణాలుదావోస్: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) మరోసారి భారత వృద్ధిరేటు అంచనాను తగ్గించింది. 2020లో భారత వృద్ధిరేటు 4.8శాతంగా ఉండనుందని సోమవారం పేర్కొంది.… Read More
జనసేన ఆఫీస్ వద్ద ఉద్రిక్తత: పవన్ కళ్యాణ్తో పోలీసుల భేటీ, రాజధానికి వెళ్తామంటూ నాగబాబుఅమరావతి: మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పీఏసీ సమావేశం … Read More
మంగళూరు విమానాశ్రయంలో ఐఈడీ బాంబు: నిందితుడి ఫొటోలు విడుదలబెంగళూరు: కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఐఈడీ బాంబు కలకలం రేపింది. టికెట్ కౌంటర్ వద్ద అనుమానాస్పద ల్యాప్టాప్ బ్యాగ్ ఉందంటూ సమాచారం రావ… Read More
చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్.. పాయింట్ టు పాయిట్ వివరణ.. అసెంబ్లీలో స్పీచ్మూడు రాజధానులకు దారితీసే వికేంద్రీకరణ బిల్లను ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకించింది. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలన్నది తమ సిద్ధాంతమని ఆ పార్టీ అధినేత … Read More
0 comments:
Post a Comment