ఉత్తరప్రదేశ్ లో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా ప్రయాణించిన ఆర్టీసీ బస్సు.. ఎదురుగా వచ్చిన జేసీబీ వాహనాన్ని ఢీకొట్టి, పల్టీ కొట్టడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సిటీకి దగ్గర్లోని సచేంది వద్ద జరిగిన ఘోర ప్రమాదంపై పోలీసుల వివరణ ఇది.. యూపీ రోడ్ వేస్(యూపీ ఆర్టీసీ)కి చెందిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wb1knO
ఘోరం: జేసీబీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు -15మంది దుర్మరణం, 24 మందికి గాయాలు
Related Posts:
‘తొలి థాక్రే సీఎం’: రాజ్ థాక్రేకు ఉద్ధవ్ పిలుపు, కాంగ్రెస్ సీఎంలు, మమత, స్టాలిన్కు ఆహ్వానంముంబై: ఎన్నో మలుపుల తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే బాధ్యతలు చేపట్టబోతున్న విషయం తెలిసిందే. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార… Read More
మీ మీద ఒట్టు ... అది జనసేన కాదు.. పవన్ కళ్యాణ్ కు సంబంధం లేదు అంటున్న ఆర్జీవీవివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఈనెల 29న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎ… Read More
ప్రధాని, మాజీ ప్రధానులకే ఎస్పీజీ.. ఐదేళ్లు కానీ ఆ మెలిక పెట్టిన మోడీ సర్కార్...స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ) భద్రత ఒక ప్రధానమంత్రికి మాత్రమేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. గాంధీ కుటుంబీలకు భద్రతను కుదించడం… Read More
సీఎం జగన్మోహన్రెడ్డికి హాట్సాఫ్...!!ఇటివల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్యను ప్రవేశ పెడుతూ... తీసుకున్న నిర్ణయం కొంత వివాదం చెలరేగిన విషయం తెలిసిందే...అయితే ఇదే విషయమై ప్ర… Read More
HCUలో ఉద్యోగాలు: నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలహైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా గ్రూప్ ఏ,బీ,సీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన… Read More
0 comments:
Post a Comment