కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న వేళ అన్ని దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ టీకా వేయించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. భారత్లో టీకా పంపిణీ కార్యక్రమం కాస్త మందకొడిగా సాగుతున్నప్పటికీ పాశ్చాత్య దేశాల్లో మాత్రం ఇప్పటికే చాలా వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. ఇందుకు కారణం ఆయా ప్రభుత్వాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vivjcM
Monday, May 24, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment