హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్.. తీవ్రంగా దెబ్బ కొడుతోంది. అసాధారణ స్థితిలో ప్రభావం చూపుతోంది. గత ఏడాది కంటే ఈ సారి ఈ మహమ్మారి కాటుకు పలువురు ప్రముఖులు తనువు చాలిస్తున్నారు. ప్రాణాలు వదులుతున్నారు. ప్రత్యేకించి- మీడియాపై కరోనా సెకెండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉంటోంది. ఇప్పటికే అమర్నాథ్ వంటి సీనియర్ జర్నలిస్టులు కన్నుమూశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q2nc4I
TNR: కరోనా బారిన పడి సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత
Related Posts:
బీజేపీ-జనసేన పొత్తు : చంద్రబాబుకే ఎక్కువ డ్యామేజ్? పొత్తులో టీడీపికి ఛాన్స్ లేనట్టేనా?సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల పైనే సమయం ఉంది. కానీ ఇప్పటినుంచే అందుకోసం గ్రౌండ్ సిద్దం చేసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. గతం… Read More
బీజేపీ టార్గెట్ 2021: తమిళిసై వారసుణ్ని డిసైడ్ చేసిన అమిత్ షా.. దీదీకి పోటీ దిలీపే..ఎన్నికల పోరాటానికి సంబంధించి గతేడాది బీజేపీకి మిశ్రమ ఫలితాలొచ్చాయి. లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన ఆ పార్టీ.. తర్వాతి కాలంలో పలు రాష్ట్రాల్… Read More
ఇండియాలో ఎక్కువమంది డౌన్ లోడ్ చేసుకున్న యాప్స్ ఏవో తెలుసా? రిపోర్టులో ఆసక్తికర విషయాలుఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, ఓలా, ఉబెర్, స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్ లేని ప్రపంచాన్ని మనం ఊహించడం ప్రస్తుత పరిస్థితుల్లో కొంచెం కష్టమనే చెప్పాలి. కొత్… Read More
దారుణం : కన్నబిడ్డపై తండ్రి అత్యాచారం.. దిశ చట్టం కింద కేసు నమోదుమహిళా భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. వారిపై జరుగుతున్న అఘాయిత్యాలకు మాత్రం తెరపడటం లేదు. స్కూళ్లు,కాలేజీలు,పని ప్రదేశాలు,బహిరంగ ప… Read More
రిపబ్లిక్ డే సందర్భంగా భారీ ఉగ్రదాడులకు ప్లాన్..భగ్నం చేసిన పోలీసులుకొద్ది రోజుల్లో భారత్ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. గణతంత్ర వేడుకల సమయంలో ఉగ్రవాదులు అలజడి సృష్టించాలన్న వ్యూహాన్ని భగ్నం చేశారు శ్రీనగర్ పోలీసు… Read More
0 comments:
Post a Comment