న్యూఢిల్లీ: ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అయిదు రాష్ట్రాలను వణికించిన తౌక్టే తుఫాన్ సద్దుమణగక ముందే.. మరో ముప్పు పొంచివుంది. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడబోతోంది. వచ్చే 72 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. క్రమంగా ఇది తుఫాన్గా రూపాంతరం చెందడానికి అనుకూలమైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hFLNHY
Cyclone Yaas: ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీకి పొంచివున్న ముప్పు: పేరు కూడా
Related Posts:
జగన్ పార్టీలోకి దగ్గుబాటి, చంద్రబాబు నిప్పులు: 'బీజేపీ-వైసీపీ జాయింట్ వెంచర్ తేలిపోయింది'అమరావతి: దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఆయన తనయుడు హితేష్ చెంచురాం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కే… Read More
గోవా బీచ్లో రాహుల్ గాంధీ..! పర్యాటకులతో సెల్ఫీలుపనాజీ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గోవా తీరంలో సేదదీరుతున్నారు. పార్టీ కార్యక్రమాలు, పార్లమెంట్ శీతాకాల సమావేశాలతో బిజీగా గడిపిన రాహుల్.. విహారయాత… Read More
హిందూ అమ్మాయిని టచ్ చేస్తే ఆ హ్యాండ్ కట్, తాజ్ మహల్ కట్టింది ఎవరంటే, కేంద్ర మంత్రి హెగ్డే !మడికేరి/ బెంగళూరు: ప్రతినిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మళ్లి మరో వివాదంలో చిక్కుకున్నారు. హిందూ అమ్మాయిలను వేరే మత… Read More
పద్మశ్రీ జాబితాలో ఛాయ్వాలా.. ప్రకాష్ రావు మన తెలుగువారే..!పద్మశ్రీ పురస్కారం జాబితాలో సామాన్యుడికి చోటు దక్కింది. ఓ ఛాయ్వాలాకు అరుదైన గౌరవం లభించింది. సంపాదించే దాంట్లో కొంత సమాజ సేవకు ఉపయోగించాలనే ఆయన సంకల్… Read More
అయోధ్య కేసు: 29న జరగాల్సిన విచారణ వాయిదా, కారణమిదే, మాకు అప్పగిస్తే 24గం.ల్లో తేల్చేస్తాం: యోగిన్యూఢిల్లీ: అయోధ్య కేసును సుప్రీం కోర్టు ఈ మంగళవారం (జనవరి 29)వ తేదీన చేపట్టడం లేదు. కేసును విచారించాల్సిన ఐదుగురు జడ్జిల్లో ఓ జడ్జి అందుబాటులో ఉండటం … Read More
0 comments:
Post a Comment