బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ల కొరతను అధిగమించడానికి కర్ణాటక ప్రభుత్వం గ్లోబల్ టెండర్ల ప్రక్రియను చేపట్టింది. గ్లోబల్ టెండర్లను పిలవడం ద్వారా రెండు కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ను సేకరించబోతోంది. దీనికోసం 843 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. అన్ని రాష్ట్రాల్లాగే- కర్ణాటక కూడా కరోనా వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటోంది. దేశంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RX0NX8
Covaxin రెండో డోసుకు 6 వారాలే గ్యాప్: రూ.843 కోట్లతో గ్లోబల్ టెండర్లు: వారికి ప్రయారిటీ
Related Posts:
అద్భుతం .. కొత్త భాష కనుగొన్న మాస్టారు .. కళ్ళతో మాట్లాడేస్తున్న అమ్మాయిలు.. ఎక్కడో కాదు మన తెలంగాణాఎవరైనా ఏదైనా విషయాన్ని ఇంకొకరికి చెప్పాలంటే మాటల ద్వారా చెప్తారు.. లేదా పేపర్ మీద రాసి చూపిస్తారు. ఇక కొందరైతే సైగల ద్వారా కూడా చెబుతారు. అంతేనా కళ్ల … Read More
జగన్ ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు: చంద్రబాబుపై బీజేపీ యూ టర్న్: మారుతున్న సమీకరణాలు..!కేంద్ర వైఖరిలో మార్పు కనిపిస్తోంది. చంద్రబాబుకు దూరంగా..జగన్తో సన్నిహితంగా కనపించిన కేంద్ర ప్రభుత్వ పెద్దల తీరులో తేడా వచ్చింది. పీపీఏల విష… Read More
ఆనాడు ఎడ్లబండి..నేడు లాంచ్ ప్యాడ్: ఫోటోలు పెట్టి మరీ ఇస్రోకు నెటిజెన్ల ప్రశంసలుఅంతరిక్షరంగంలో భారత్ మరో రికార్డు సృష్టించింది. చంద్రుని దక్షిణ ధృవంపై చోటుచేసుకుంటున్న పరిణామాలను స్టడీ చేసేందుకు ప్రతిష్టాత్మక చంద్రయాన్ -2ను పంపింద… Read More
సాధ్వీ వ్యాఖ్యలపై వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఫైర్... వివరణ ఇవ్వాలంటూ నోటీసులు...భోపాల్ ఎంపీ సాధ్వీ ప్రగ్యా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమే ఆలా మాట్లాడకుండా ఉం… Read More
హృదయంలో బాధ నింపిన షీలా మృతి.. భావోద్వేగంతో సోనియా లేఖన్యూఢిల్లీ : షీలా దీక్షిత్ మృతితో యూపీఏ చైర్ పర్సన్ భావోద్వేగానికి గురయ్యారు. తన వెన్నంటే ఉన్న షీలా లేరనే నిజాన్ని జీర్ణించుకోలేకపోయారు. తనతో సన్నిహిత… Read More
0 comments:
Post a Comment