ఏపీ, తెలంగాణ మధ్య విభజన తర్వాత నెలకొన్న సమస్యల పరిష్కారానికే ఇప్పటికీ దిక్కులేని పరిస్ధితి. ఉన్న వివాదాలనే పరిష్కరించుకోలేక ఇబ్బందులు పడుతున్న ఇరు ప్రభుత్వాలు ఇప్పుడు కోవిడ్ సమయంలో మానవత్వం మరిచి పోలీసులు సరిహద్దుల్లో అంబులెన్స్లు నిలిపేస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్ధితుల్లోకి వెళ్లిపోయాయి.. సాక్షాత్తూ తెలంగాణ హైకోర్టు అక్షింతలు వేసినా పట్టించుకోకుండా మరోసారి ఏపీ సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు అంబులెన్స్లు నిలిపేస్తుండంపై విపక్షాలు మండిపడుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Jyiic
అంబులెన్స్ల నిలిపివేత-కేసీఆర్పై ఏపీ విపక్షాల ఫైర్-కేసులు పెట్టాలని డిమాండ్
Related Posts:
దేశంలో కరోనా కేసుల్లో అన్ వాంటెండ్ రికార్డ్: 35 లక్షల మార్క్: 63 వేల మందికి పైగా బలిన్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ గంటగంటకూ చెలరేగిపోతోంది. ఎవరూ కోరుకోని రికార్డులను నెలకొల్పుతోంది. రోజువారీ కొత్త కేసులు వేల సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి… Read More
మోడీ చెప్పిన బొమ్మల కథ: ఏపీ ప్రస్తావన: విశాఖ ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, సీవీ రాజు గొప్పదనంన్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో ఏపీ గురించి ప్రస్తావించారు. బొమ్మల గురించి వివరించారు. కరోనా వ్యాప్తి చెందుతోన్న ప్రస్త… Read More
మొహర్రం పండగ దినం కాదా..? మరేంటి దీని ప్రాముఖ్యత?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
కరోనా ఎఫెక్ట్: కేసీఆర్ ఏపీ టూర్ షెడ్యూల్ క్యాన్సిల్: భార్యతో కలిసి విగ్రహ ప్రతిష్ఠాపనకు గెస్ట్గానెల్లూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఏపీ పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉ… Read More
మోదీ 70వ బర్త్ డే:బీజేపీ భారీ ప్లాన్ - 14 నుంచి 20 వరకు ‘సేవా సప్త్’- శ్రేణులకు హైకమాండ్ ఆదేశాలుప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు(సెప్టెంబర్ 17)ను ఘనంగా నిర్వహించేందుకు అధికార బీజేపీ భారీ సన్నాహాలు చేస్తున్నది. సెప్టెంబర్ 14 నుంచి 20 వరకు ‘సేవా స… Read More
0 comments:
Post a Comment