Wednesday, May 12, 2021

భారత్‌లో కరోనా కల్లోలానికి అసలు కారణాలివే- అన్నింటా టాప్‌- డబ్ల్యూహెచ్‌వో వెల్లడి

భారత్‌లో కరోనా కల్లోలం అంతకంతకూ తీవ్రమవుతోంది. నిత్యం లక్షల కేసులతో జనం ప్రాణాలు గుప్పిట్టో పెట్టుకుని బతుకుతున్నారు. ఓవైపు టెస్టుల కరవు, మరోవైవు వ్యాక్సిన్ల కొరత తీవ్రమై జనం గత కొన్ని శతాబ్దాల్లో చూడని ఉత్పాతాన్ని ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. తాజాగా ప్రపంచ ఆరోగ్యసంస్ధ తన వారాంతపు నివేదికలో కరోనా సెకండ్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hl2fgL

0 comments:

Post a Comment