రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా(89) కరోనాతో కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. జగన్నాథ్ పహాడియా మరణంపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొలి నుంచి పహాడియాతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fAxBgT
కరోనాతో రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా కన్నుమూత...
Related Posts:
తిరుమల శ్రీవారి బంగారునిల్వలు ఎన్ని టన్నులంటే .. ఒక చిన్న దేశంలో ఉండే బంగారునిల్వలంతవడ్డీ కాసుల వాడు వేంకటేశుడు .. ఏడుకొండలవాడు .. శేషాచల కొండలపై వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రపంచంలోనే అపర కుబేరుడు . ఆయన సిరి స… Read More
వైసీపీలోకి రాయపాటి ..!? హోదా విషయంలో టీడీపీ ఏ2 : మారుతున్న సమీకరణాలు..!గుంటూరు జిల్లాలో టీడీపీలో కలకలం. జిల్లాలో సీనియర్ రాజకీయ కుటుంబం రాయపాటి కుటుంబంలో రాజకీయ చీలక వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. నర్సరావుపేట న… Read More
టీవీ9లో కొత్త ట్విస్టులు: ముగిసిన రవిప్రకాశ్ శకం? కొత్త సీఈవో నియామకం! ఎవరి వాదన ఏంటీ?హైదరాబాద్ : ఉత్కంఠ రేపిన టీవీ 9 ఇష్యూ ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది. అలంద మీడియా ఆరోపణలు, కేసు కంప్లైంట్తో వెనక్కి తగ్గిన రవిప్రకాశ్ కాసేపటి క్రితం మీ… Read More
దేశాధ్యక్షుడికి చుక్కలు చూపించిన బొద్దింక.. అది ప్రతిపక్షం కుట్రనట..! (వీడియో)మనీలా : ఫిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు రొడ్రిగో డ్యూటెర్ట్కు చేదు అనుభవం ఎదురైంది. ఓ సభలో సీరియస్గా మాట్లాడుతున్న సమయంలో ఆయన అటెన్షన్ డైవర్ట్ చేసింది బ… Read More
ఆగస్టు 15లోగా పరిష్కారం చూపండి.. అయోధ్య వివాదంలో మధ్యవర్తులకు సుప్రీం సూచన..ఢిల్లీ : అయోధ్య భూవివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు మరింత గడువు ఇచ్చింది. ఆగస్టు 15లోగా సమస్యకు పరిష్కారం చూపాలని త్రిసభ్… Read More
0 comments:
Post a Comment