రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్నా కొంతమందికి అదేమీ పట్టట్లేదు. ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావొద్దన్న ఆంక్షలను వారు లెక్కచేయట్లేదు. ఏ పనీ లేకపోయినా రోడ్లపై హల్చల్ చేస్తున్నారు. ముఖ్యంగా గల్లీల్లో,కాలనీల్లో యథేచ్చగా తిరుగుతున్నారు. స్నేహితులంతా ఒకచోట గుంపుగా చేరి టైమ్ పాస్ చేస్తున్నారు. ఇలాంటి బ్యాచ్లపై ఫోకస్ చేయాలని తాజాగా డీజీపీ మహేందర్ రెడ్డి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3v9U62U
Wednesday, May 19, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment