రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్నా కొంతమందికి అదేమీ పట్టట్లేదు. ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావొద్దన్న ఆంక్షలను వారు లెక్కచేయట్లేదు. ఏ పనీ లేకపోయినా రోడ్లపై హల్చల్ చేస్తున్నారు. ముఖ్యంగా గల్లీల్లో,కాలనీల్లో యథేచ్చగా తిరుగుతున్నారు. స్నేహితులంతా ఒకచోట గుంపుగా చేరి టైమ్ పాస్ చేస్తున్నారు. ఇలాంటి బ్యాచ్లపై ఫోకస్ చేయాలని తాజాగా డీజీపీ మహేందర్ రెడ్డి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3v9U62U
10గం. తర్వాత బయటకొస్తే వాహనం జప్తు... గల్లీలు,కాలనీలపై పోలీసుల ఫోకస్... టైమ్ పాస్ బ్యాచ్లకు చుక్కలే...
Related Posts:
చైనీయుల ఆహారపు అలవాట్ల వెనుకున్న అసలు కారణమిదే.. చరిత్ర ఏం చెబుతోంది..ప్రపంచాన్ని కరోనా భయం వెంటాడుతోంది. కరోనా ప్రభావం ఆర్థిక రంగాలపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుండటంతో ఈ వైరస్ ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించింద… Read More
Coronavirus effect: రైల్వే ప్లాట్ఫాం టికెట్ల ధరలు ఐదు రేట్లు పెంపున్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు కలిగిస్తున్న కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యలో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా … Read More
ఉందంటున్న బాబు, లేదంటున్న జగన్- అసలున్నట్లా లేనట్లా- ఎక్కడ చూసినా ఇదే చర్చ...ఏపీలో కరోనా వైరస్ పై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. స్ధానిక ఎన్నికల వాయిదాకు కారణమైన కరోనా వైరస్ పై మండిపడుతున్న ప్రభుత్వం, లేదని నిరూపించేందుకు తీవ్ర ప్రయ… Read More
సీఎస్ కు ఎస్ఈసీ రాసిన లేఖ టీడీపీ నేతలు రాసినట్టు ఉంది : మంత్రి అవంతి తీవ్ర వ్యాఖ్యలుసీఎస్, ఎస్ఈసీల మధ్య కొనసాగిన లేఖాస్త్రాలపై ఏపీలో దుమారం నెలకొంది. ఏపీ సీఎస్ ఎన్నికలను నిర్వహించాలని లేఖ రాయటంతో ఆ లేఖకు గట్టిగా సమాధానం ఇచ్చిన రాష్ట్ర… Read More
బిగ్ షాకింగ్ : ఇద్దరు డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధులకు కరోనా పాజిటివ్..కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. కేసుల సంఖ్యతో పోల్చితే మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకైనా దారితీయ… Read More
0 comments:
Post a Comment