Saturday, May 1, 2021

అస్సాంలో కొనసాగుతున్న కౌంటింగ్, ఫలితాల్లో బీజేపీ కూటమి ముందంజ ,కాంగ్రెస్ కూటమిలో టెన్షన్ !!

2021 అస్సాం అసెంబ్లీ ఎన్నికలలో మూడు దశల పోలింగ్ కు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతుంది. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రిపున్ బోరా మరియు స్పీకర్ హితేంద్రనాథ్ గోస్వామి వంటి అతి ముఖ్య నేతలలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఓటర్లు ఎవరికి అనుకూలంగా తమ తీర్పును నమోదు చేశారు అన్న ఆందోళన కొనసాగుతున్న కౌంటింగ్ తో సర్వత్రా అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gUpca9

Related Posts:

0 comments:

Post a Comment