వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను జైలుకు పంపేదాకా ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టబోనని శపథం చేసినప్పటికీ, దేశద్రోహం కేసులో అరెస్టయి అనివార్యంగానైనా ఏపీకి వచ్చి, సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొంది ప్రస్తుతం ఢిల్లీలో ఉంటోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇంకొద్ది గంటల్లో బెయిల్ రద్దుపై కోర్టు విచారణ చేపట్టనుండగా, ఏపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34wn9lu
రఘురామకు కేంద్రం పెద్దల టైమ్ -రాజ్నాథ్తో వైసీపీ రెబల్ భేటీ -ఏపీ సీఎం జగన్పై ఫిర్యాదు -మోదీ, షాలనూ..
Related Posts:
విశాఖలో ఊహించని మలుపులు.. కాపులుప్పాడ కొండపై కొత్త సచివాలయం.. వైఎస్ భారతి పరిశీలన..మూడు రాజధానుల ఏర్పాటుపై పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ ఎండాకాలంలోపే సచివాలయాన్ని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించాలని డిసైడయ్యారు. అయితే… Read More
అమ్మాయి రివర్స్, స్వామీజీ మూడో పెళ్లి మటాష్, 420 కేసులు, కండలతో హీరో సల్మాన్ ఖాన్ కు సవాల్ !బెంగళూరు: పాదపూజ చెయ్యడానికి వచ్చిన 20 ఏళ్ల యువతితో పరారైన దత్తాత్రేయ అవధూత స్వామీజీకి సినిమా కష్టాలు ఎదురైనాయి. యువతితో ఎస్కేప్ అయిన దత్తాత్రేయ స్వామ… Read More
coronavirus Alert: తెలంగాణలో మరో కరోనావైరస్ కేసు, అతడూ దుబాయ్ నుంచే..హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ ప్రభావం ఎక్కువగా లేదంటూ ప్రభుత్వం ప్రకటన చేసినప్పటికీ.. అక్కడక్కడా అనుమానిత కేసులు బయటపడుతున్నాయి. అయితే, విదేశాలకు వె… Read More
ఇంగ్లీష్ స్కిల్స్ కోసం ఏపీ సర్కార్ నిర్ణయం ... విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు ,ఇంగ్లీష్ ఎడ్యుకేషనల్వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన చెయ్యాలని నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం అందుకు ఇప్పటి నుండే విద్యార్థులను సిద్ధం చెయ్యాలన… Read More
స్థానిక ఎన్నికలపై ఈసీ భేటీ: ఇదా సమయం అంటూ ప్రతిపక్షాలు, డోంట్వర్రీ అంటూ అధికారపక్షంఅమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సీఎస్ నీలం సాహ్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లతో ఉన్నతాధికారులతో వీడియ… Read More
0 comments:
Post a Comment