వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను జైలుకు పంపేదాకా ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టబోనని శపథం చేసినప్పటికీ, దేశద్రోహం కేసులో అరెస్టయి అనివార్యంగానైనా ఏపీకి వచ్చి, సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొంది ప్రస్తుతం ఢిల్లీలో ఉంటోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇంకొద్ది గంటల్లో బెయిల్ రద్దుపై కోర్టు విచారణ చేపట్టనుండగా, ఏపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34wn9lu
రఘురామకు కేంద్రం పెద్దల టైమ్ -రాజ్నాథ్తో వైసీపీ రెబల్ భేటీ -ఏపీ సీఎం జగన్పై ఫిర్యాదు -మోదీ, షాలనూ..
Related Posts:
ఇంట్లో భార్య ముందే మరో అమ్మాయితో వీడియో కాల్స్... భరించలేక ఆమె ఆత్మహత్య...రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోను చిత్రీకరించి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. తన భర్త వేర… Read More
అచ్చెన్నాయుడిపై ప్రభుత్వం కక్ష: విచారణ అధికారిపై మావన హక్కుల ఉల్లంఘనలు, హైకోర్టులో ఫైన్...మాజీమంత్రి అచ్చెన్నాయుడిపై ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ విమర్శిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా ఏసీబీ అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు… Read More
కాంగ్రెస్పై బీజేపీ బిగ్ బాంబ్... చైనా నుంచి విరాళాలు... సంచలన ఆరోపణలు..ప్రధాని నరేంద్ర మోదీ చైనా దూకుడుకు లొంగిపోయి భారత భూభాగాన్ని వదిలిపెట్టారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గతకొద్దిరోజులుగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసి… Read More
చంద్రబాబు బకాయి తీర్చిన జగన్.. ఇకపై ఏపీలో సమూల మార్పులు.. రైతులకు గుడ్ న్యూస్..‘‘పంటల బీమా మొత్తాన్ని ముందుగా రైతులు చెల్లించిన తర్వాతే రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాలు చెరిసగం భరించే విధానం ఉండేది. ప్రభుత్వం తన వాటా చెల్లింపులు చేస్తే… Read More
పెళ్లానికి వాట్సప్ పెట్టాలంటే జగన్ పర్మిషన్ అవసరమా? అచ్చెన్న బాహుబలి: ఇది దేవుడి స్క్రిప్ట్శ్రీకాకుళం: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 151 స్థానాలతో ఘన విజయాన్ని అందించింది.. తమపై కక్ష సాధింపులను చర్యలను తీసుకోవడానికి కాదని తెల… Read More
0 comments:
Post a Comment