Sunday, May 30, 2021

రఘురామకు కేంద్రం పెద్దల టైమ్ -రాజ్‌నాథ్‌తో వైసీపీ రెబల్ భేటీ -ఏపీ సీఎం జగన్‌పై ఫిర్యాదు -మోదీ, షాలనూ..

వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను జైలుకు పంపేదాకా ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టబోనని శపథం చేసినప్పటికీ, దేశద్రోహం కేసులో అరెస్టయి అనివార్యంగానైనా ఏపీకి వచ్చి, సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొంది ప్రస్తుతం ఢిల్లీలో ఉంటోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇంకొద్ది గంటల్లో బెయిల్ రద్దుపై కోర్టు విచారణ చేపట్టనుండగా, ఏపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34wn9lu

Related Posts:

0 comments:

Post a Comment