దేశవ్యాప్తంగా కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. రోజుకు నాలుగు లక్షలకు పైగా కేసులు బయటపడుతున్న నేపథ్యంలో లాక్డౌన్ను మించిన మార్గం లేదని కోవిడ్ టాస్క్ఫోర్స్తో పాటు ఢిల్లీ ఎయిమ్స్ ఛీఫ్ కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో కేంద్రం లాక్డౌన్వైపు మొగ్గు చూపుతుందన్న సంకేతాలు వెలువడ్డాయి. కానీ కేంద్రం తాజాగా ఆ నిర్ణయం తీసుకునేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. దీనికి బదులుగా రాష్ట్రాలకే లాక్డౌన్ నిర్ణయం వదిలిపెట్టాలని భావిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33awNJS
లాక్డౌన్ లేనట్లే ? కేసులు పెరుగుతున్నా కేంద్రం విముఖత- నిర్ణయం రాష్ట్రాలకే..
Related Posts:
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటి ముందు పేలుడు, దుర్మరణం, సినిమా షూటింగ్ కోసం, ప్రముఖ నిర్మాత !బెంగళూరు: బెంగళూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రముఖ నిర్మాత మునిరత్న ఇంటి ముందు జరిగిన పేలుడులో ఒకరు దుర్మరణం చెందారు. పోలీసుల విచారణలో పేలుడుకు కారణాలు వె… Read More
మోడీకి తిరుగులేదంటున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలపై మీ కామెంట్ ఏంటి?ఢిల్లీ : ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు మరింత ఉత్కంఠ పెంచాయి. కేంద్రంలో మరోసారి నరేంద్రమోడీ ప్రధాని పీఠం ఎక్కుతారని మెజార్టీ ఎగ్జిట్ … Read More
పొట్టకూటి కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయి.. సౌదీలో హైదరబాద్ మహిళ అనుమానాస్పద మృతిఆమె భర్త చనిపోయాడు. అంతవరకు హాయిగా సాగిన జీవితంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఇద్దరు ఆడపిల్లలు. వారి బంగారు భవిష్యత్తు క… Read More
అదే జరిగితే..అందులోనూ సన్యాసమే: నా విశ్వసనీయతకు ఇదే కీలకం: ఏపీ ఫలితాలపై లగడపాటి..!జాతీయ సర్వేలకు భిన్నంగా ఏపీ ఎన్నికల ఫలితాల పైన ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన లగడపాటి..కీలక వ్యాఖ్యలు చేసారు. తన సర్వే గురించి సుదీర్ఘ వివర… Read More
ఈవీఎంల కుట్ర మొదలైందంటూ ఎగ్జిట్ పోల్స్ పై మమత షాకింగ్ కామెంట్దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల కోడ్ ముగియడంతో పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా వెల్లడించాయి. దేశ వ్యాపతంగా జరిపిన సర్… Read More
0 comments:
Post a Comment