వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై, కేఏ పాల్,దేవినేని ఉమాపై విరుచుకుపడ్డారు. కేఏ పాల్ ను చంద్రబాబుకు శిష్యుడు అంటూ,గురువును మించి డ్రామాలు ఆడుతున్నాడు అంటూ చురకలంటించారు. ఇటీవల కేఏ పాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి,ఇంటర్మీడియట్ పరీక్షల రద్దు కోరుతూ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన జగన్ సర్కార్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uetlK4
చంద్రబాబు శిష్యుడు కేఏ పాల్, పార్టీలేదు బొక్కా లేదు, ఉమా..సిఐడీ ముందు బొంకావా ?లేదా ? సాయిరెడ్డి వ్యంగ్యం
Related Posts:
ఆంధ్రా పట్ల కేసీఆర్ వైఖరి ఎంత దారుణమో తెలుసా: గంటా సంచలన వ్యాఖ్యలుతెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడుతుంటే ప్రస్తుత రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జగన్, కెసిఆర్, మోడీ టార్గెట్ గా టిడిపి నేతలు విమర… Read More
ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ వేలు పెట్టొద్దన్న పవన్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?పోలింగ్కు మరో ఐదు రోజులు మాత్రమే ఉండటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారంలో దూకుడు పెంచారు. గురువారం ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆ… Read More
ఈసారి కూడా వరుణిడి కరుణ లేదా!.. వర్షాలు తక్కువేనా?..హైదరాబాద్ : తెలంగాణను ఈసారి కూడా వరుణుడి కరుణించేట్లు కనిపించడం లేదు. గతేడాది కూడా సరైన వర్షపాతం నమోదుకాకపోవడంతో గ్రౌండ్ వాటర్ బాగా తగ్గిపోయింది. ఆ ప… Read More
చంద్రబాబుకు ఎన్డీయే ద్వారాలు శాశ్వతంగా మూసేశాం .. అమిత్ షా సంచలనంఏపీలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ ముఖ్యంగా చంద్రబాబుని టార్గెట్ చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక బీజేపీ జాతీయ నాయకులు సైతం చంద్రబాబు పై నిప్పులు చెరుగు… Read More
ప్రచారానికి మిగిలింది ఐదు రోజులే..పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలన్నీ ప్రచారం ఉద్ధృతం చేశారు. లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారానికి కేవలం ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉ… Read More
0 comments:
Post a Comment