కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది .భారత దేశంలో కరోనా దారుణ పరిస్థితులను సృష్టిస్తోంది.ఇక ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో ఆసుపత్రుల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.కరోనా బారిన పడిన రోగులు,కరోనాని ఎదుర్కోవడం కంటే,ఆస్పత్రులలో చేరిక కోసం పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. కేవలం ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడం కోసం పెద్ద ఎత్తున పైరవీలు చేయాల్సి వస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uGD4ZT
నో అడ్మిషన్స్ .. ఏపీ, తెలంగాణాలలో ఆస్పత్రుల వద్ద కరోనా బాధితులకు ఎంత కష్టమో!!
Related Posts:
కరోనావైరస్: భవిష్యత్లో డేటింగ్, సెక్స్ ఇలానే జరుగుతాయా?వైరస్ కంటే ప్రేమ గొప్పదని అందరూ అంటారు. బహుశా ప్రస్తుతం అది నిజమేనేమో. కరోనావైరస్ను తట్టుకొని ప్రేమ నిలబడుతుందేమో. మనకు ముందున్న వస్తువ… Read More
చంచల్గూడ చరిత్ర సగంలో ఆగింది...ఇక జైల్లోనే... జగన్పై టీడీపీ సంచలన విమర్శలు..మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిలను టార్గెట్ చేస్తూ పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించార… Read More
మూడురోజుల పోలీస్ కస్టడీకి వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్యకేసు నిందితులువైసీపీ నాయకుడు, మంత్రి పేర్ని నానికి ప్రధాన అనుచరుడు, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్యకేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు … Read More
వాట్సాప్ గ్రూపుల్లో విజయమ్మ పుస్తకం \"నాలో..నాతో..వైఎస్సార్ \" - చర్యలు తప్పవన్న వైసీపీ...వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తన భర్త, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలతో తాజాగా రాసిన " నాలో.. నాతో.. వైఎస్సార్" పుస్తకాన్ని… Read More
15 కోట్లు, పదవీ ఆఫర్: ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ యత్నం, అశోక్ గెహ్లాట్ సంచలన ఆరోపణలుమధ్యప్రదేశ్ తర్వాత బీజేపీ రాజస్తాన్పై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందనే ఊహాగానాలు వస్తోన్న నేపథ్యంలో… Read More
0 comments:
Post a Comment