కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది .భారత దేశంలో కరోనా దారుణ పరిస్థితులను సృష్టిస్తోంది.ఇక ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో ఆసుపత్రుల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.కరోనా బారిన పడిన రోగులు,కరోనాని ఎదుర్కోవడం కంటే,ఆస్పత్రులలో చేరిక కోసం పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. కేవలం ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడం కోసం పెద్ద ఎత్తున పైరవీలు చేయాల్సి వస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uGD4ZT
Tuesday, May 11, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment