న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎవరు విజేతలు? ఎవరు పరాజితులనేది ఈ మధ్యాహ్నానికి తేలిపోనుంది. ఇక ఏపీలోని తిరుపతి లోక్సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3t51t9S
అక్కడ వార్ వన్ సైడ్: పదేళ్ల తరువాత ఆ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త `సూర్యోదయం`
Related Posts:
ఏపీలో ఏమాత్రం తగ్గని కరోనా ఉధృతి: నాలుగున్నర లక్షలకు చేరువలో కేసులు, 4వేల మరణాలుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వరుసగా ఏడో రోజు కూడా రాష్ట్రంలో 10వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మ… Read More
కరోనా లక్షణాలు లేనివారితో బలహీనులకు ప్రమాదమే: హైదరాబాద్లో డీ614జీ వైరస్ అనుమానాలున్యూఢిల్లీ/హైదరాబాద్: కరోనా వైరస్ లక్షణాలు కనిపించని రోగుల్లో వైరస్ లోడ్ ఏవిధంగా ఉంటుందనే విషయంపై హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అ… Read More
esi స్కాంలో బయటపడుతున్న దేవికారాణి, నాగలక్ష్మీ ఆస్తులు.. బిల్డర్ నుంచి రూ.4 కోట్లు, రికవరీ..తెలంగాణ ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మి అక్రమాస్తులు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఓ రెసిడెన్షియల్ స్థలాన్ని కొనుగోలు… Read More
మావోయిస్టు గణపతి లొంగుబాటుకు పోలీసుల సహకారం - కేసీఆర్ దగ్గరి వ్యక్తుల ద్వారా మంతనాలు?మావోయిస్ట్ అగ్రనేత ముప్పాళ లక్ష్మణ రావు అలియాస్ గణపతి లొంగిపోనున్నట్లు వస్తున్న వార్తలపై తెలంగాణ పోలీసు శాఖ స్పందించినట్లుగా ప్రముఖ వార్తా సంస్థలు పేర… Read More
మోదీపై దాడికి ఫేస్ బుక్ ఊతం - కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ సంచలనం - జూకర్బర్గ్కు ఘాటు లేఖఇండియాలో ఫేస్ బుక్ కార్యకలాపాలకు సంబంధించి ఆరోపణల వెల్లువ కొనసాగుతున్నది. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, రైట్ వింగ్ ఐడియాలజిస్టులపై వ్యూహాత… Read More
0 comments:
Post a Comment