హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ప్రపంచం మొత్తం మల్లగుల్లాలు పడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేస్తోన్న ఆయుర్వేద మందుకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. కొద్దిరోజులుగా ఆనందయ్య ఆయుర్వేద వైద్యం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆనందయ్య ఇచ్చిన మందును కంట్లో వేసుకోవడం ద్వారా శరీరంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/346bBVK
Anandayya వైద్యానికి మందుకు అండగా చిల్కూర్ ఆలయం: గ్లోబలైజ్ చేయాలంటోన్న ప్రధాన అర్చకుడు
Related Posts:
143 మంది టీఎంసీ నేతలు టచ్లో ఉన్నారు ? బీజేపీ నేత ముకుల్ రాయ్ సంచలనంన్యూఢిల్లీ : కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారం చేపట్టబోతుండటంతో .. ప్రాంతీయ పార్టీల వెన్నులో వణుకు మొదలైంది. ముఖ్యంగా ధిక్కార స్వరం వినిపించినా .. మమత … Read More
16వ లోక్సభ రద్దుకు రాష్ట్రపతి ఆమోదంన్యూఢిల్లీ : 16వ లోక్ సభను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రద్దుచేశారు. ఈ మేరకు శనివారం రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. దీంతో కేంద్రంలో నరేంద్ర… Read More
జగన్ కు తొలి సవాల్ క్యాబినెట్ కూర్పే..!! సమ న్యాయం చేస్తారా..? సర్ధుకుపొమ్మంటారా..?అమరావతి/హైదరాబాద్ : సమరోత్సాహంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డికి సమస్యలు స్వాగతం పలకడంతో పాటు క్యాబినెట్ కూర్పు తలనొప్పిగా పరిణమిస్తోంది. ఏపీలో ఊహించని ఘన… Read More
కేసీఆర్ వల్ల ఆ మూడు చోట్ల గెలుపు..! పెద్దపల్లి విషయంలో బీజేపీ తప్పటడుగుమంచిర్యాల : తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. నాలుగు స్థానాల్లో గెలిచి మోడీకి బహుమానంగా అందించింది. అయితే ఆ మూడు చోట్ల గెలిచి.. ప… Read More
దారుణం : స్మృతి ఇరానీ అనుచరుడ్ని కాల్చి చంపారు..అమేథీ : ఉత్తర్ప్రదేశ్లో దారుణం జరిగింది. అమేథీలో ఓ బీజేపీ కార్యకర్తలు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బీజేపీ నేత స్మృతి ఇరానీ అనుచరుడైన బరోల… Read More
0 comments:
Post a Comment