Wednesday, May 19, 2021

చెప్పా పెట్టకుండా వెళ్లిపోతున్న కోవిడ్ రోగులు..ఆ ఆస్పత్రి నుంచి 88 మంది...ఎందుకిలా జరుగుతోంది

హైదరాబాద్‌లో కోవిడ్ రోగులకు సేవలందిస్తున్న కింగ్ కోఠి ఆస్పత్రి నుంచి 88 మంది రోగులు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. నెగటివ్ రిపోర్టులు రాకుండానే వీరంతా బయటకు వెళ్లిపోవడం కలకలం రేపుతోంది. ఈ రోగులకు సంబంధించి ఆస్పత్రి వద్ద సరైన వివరాలు కూడా లేవని తెలుస్తోంది. పర్యవేక్షణ కొరవడటం,సెక్యూరిటీ సరిగా లేకపోవడంతోనే ఇలా జరుగుతోందన్న విమర్శలున్నాయి.మరోవైపు ఆస్పత్రి సూపరింటెండెంట్ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sd45pd

Related Posts:

0 comments:

Post a Comment