హైదరాబాద్లో కోవిడ్ రోగులకు సేవలందిస్తున్న కింగ్ కోఠి ఆస్పత్రి నుంచి 88 మంది రోగులు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. నెగటివ్ రిపోర్టులు రాకుండానే వీరంతా బయటకు వెళ్లిపోవడం కలకలం రేపుతోంది. ఈ రోగులకు సంబంధించి ఆస్పత్రి వద్ద సరైన వివరాలు కూడా లేవని తెలుస్తోంది. పర్యవేక్షణ కొరవడటం,సెక్యూరిటీ సరిగా లేకపోవడంతోనే ఇలా జరుగుతోందన్న విమర్శలున్నాయి.మరోవైపు ఆస్పత్రి సూపరింటెండెంట్ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sd45pd
Wednesday, May 19, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment