ఏపీలో పోలింగ్ పూర్తయిన తరువాత జనసేన మౌనంగా ఉంది. టీడీపీ..వైసీపీ అధికారం మాదంటే మాదంటూ హంగామా చేస్తున్నారు. ప్రమాణ స్వీకార ముహూర్తాలు ఫిక్స్ చేస్తున్నారు. దీంతో..జనసేన ఈ ప్రచారంలో వెనుకబడింది. కానీ, సడన్గా జనసేన నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. గోదావరి జిల్లాల్లో జనసేన వైపు బెట్టింగ్ రాయుళ్లు మొగ్గు చూపుతున్నారు. పవన్ పోటీ చేసిన రెండు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jp0ZID
పవన్ రెండు చోట్లా గెలుస్తున్నారా... ఎఫెక్ట్ ఎవరికి...? ఆ రెండు పార్టీల్లో కొత్త టెన్షన్ ..!
Related Posts:
ఏపీలో కోరానా: గుడ్న్యూస్ - భారీగా తగ్గిన మరణాలు - రికవరీలో దేశంలోనే టాప్ - కొత్తగా 3,620 కేసులుఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారికి సంబంధించి చాలా రోజుల తర్వాత గుడ్ న్యూస్ వెలువడింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పీక్స్ కు చేరిన తర్వాత, ఇటీవల ఎన్నడూ లే… Read More
మోడల్ ఫోటోలు చూసి మోసపోయాడు .. 7లక్షలు సమర్పించుకున్నాడు.. ఏపీలో పెళ్లి పేరుతో మోసంఅందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఒక యువకుడికి ఓ మాయ లేడి షాకిచ్చింది. పెళ్లి చేసుకోవాలని మ్యాట్రిమోనీలో పెట్టిన అతగాడి బయోడేటా చూసింది. అమెరిక… Read More
కొడుకులు తప్ప ఆ ఇద్దరి ముఖాలు ఎక్కడ.. కనిపిస్తే అంతే సంగతి... లాలూ ఫ్యామిలీపై వ్యక్తిగత దాడి...బీహార్ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్ది వ్యక్తిగత విమర్శల దాడి ఎక్కువవుతోంది. ముఖ్యంగా నితీశ్ వైపు నుంచి లాలూ ఫ్యామిలీపై విమర్శల దాడి తీవ్రమైంది. ప్రతీ ఎన… Read More
19 లక్షలు, 10 లక్షలు.. 6 లక్షలు: ఇన్నీ కొలువులు ఇస్తారట.. బీహర్లో జోరుగా పార్టీల హామీలు..బీహర్ అసెంబ్లీ వేళ ప్రధాన పార్టీలు హామీలు గుప్పిస్తోన్నాయి. ఏ పార్టీ అధికారం చేపట్టాలన్న ఉద్యోగాల కల్పన కీలకం. ఆ అంశాన్ని బీజేపీ, ఆర్జేడీ అందుకున్నాయి… Read More
దేశానికి వచ్చేవారు రావొచ్చు! విదేశాలకు వెళ్లొచ్చు, ఒక్క వారు తప్ప!: కేంద్రం కీలక ప్రకటనన్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఫిబ్రవరి నుంచి అంతర్జాతీయ రాకపోకలపై విధించిన ఆక్షలను దశలవారీగా ఎత్తివేసేందుకు కేంద్రం సిద్ధమైంది. దేశంలోకి ఇతర దేశా… Read More
0 comments:
Post a Comment