ఏపీలో పోలింగ్ పూర్తయిన తరువాత జనసేన మౌనంగా ఉంది. టీడీపీ..వైసీపీ అధికారం మాదంటే మాదంటూ హంగామా చేస్తున్నారు. ప్రమాణ స్వీకార ముహూర్తాలు ఫిక్స్ చేస్తున్నారు. దీంతో..జనసేన ఈ ప్రచారంలో వెనుకబడింది. కానీ, సడన్గా జనసేన నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. గోదావరి జిల్లాల్లో జనసేన వైపు బెట్టింగ్ రాయుళ్లు మొగ్గు చూపుతున్నారు. పవన్ పోటీ చేసిన రెండు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jp0ZID
పవన్ రెండు చోట్లా గెలుస్తున్నారా... ఎఫెక్ట్ ఎవరికి...? ఆ రెండు పార్టీల్లో కొత్త టెన్షన్ ..!
Related Posts:
ఎల్ఏసీ కీలక పాయింట్ల వద్ద చైనా బలగాలు, మిగతా చోట్ల దళాల వెనక్కి ప్రక్రియ కొనసాగింపు: జై శంకర్..తూర్పు లడాఖ్లో గల గాల్వాన్ వ్యాలీ వద్ద భారత జవాన్లపై చైనా సైనికుల దాడితో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే వాస్తవ నియంత్రణ రేఖ వద్ద నుంచి తమ బలగాలను… Read More
విప్లవ కవి వరవర రావు ఆరోగ్యం మరింత విషమం: భార్యతో ఫోనులో: కేసీఆర్పైనే భారం: లేఖహైదరాబాద్: ప్రముఖ విప్లవ కవి, విరసం మాజీ అధ్యక్షుడు వరవర రావు ఆరోగ్యం మరింత క్షీణించింది. మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై అరెస్టయిన ఆయన… Read More
మాస్క్తో ట్రంప్: ఫస్ట్ టైమ్: బెదురుతోన్న అమెరికా..అతలాకుతలం: ఒక్కరోజే 66 వేలకు పైగావాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ చెలరేగుతోంది. భయానకంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ బలపడుతోంది. గంటగంటకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.… Read More
ఎర్రచందనం.. మద్యం: ఏపీ, తెలంగాణ మధ్య నిఘా బలోపేతం: దక్షిణాది రాష్ట్రాల్లో పవర్ఫుల్గాఅమరావతి: దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేరాలను నియంత్రించడానికి ఆయా రాష్ట్రాల పోలీసులు ఉమ్మడిగా పని చేయనున్నారు. ఒక రాష్ట్రంలో నేరాలక… Read More
స్వప్న సురేశ్ అరెస్ట్: బెంగళూరులో అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ..కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేశ్ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో శనివారం అదుపులోకి తీసుకున్నట్టు … Read More
0 comments:
Post a Comment