Sunday, May 5, 2019

ప‌వ‌న్ రెండు చోట్లా గెలుస్తున్నారా... ఎఫెక్ట్ ఎవరికి...? ఆ రెండు పార్టీల్లో కొత్త టెన్షన్ ..!

ఏపీలో పోలింగ్ పూర్త‌యిన త‌రువాత జ‌న‌సేన మౌనంగా ఉంది. టీడీపీ..వైసీపీ అధికారం మాదంటే మాదంటూ హంగామా చేస్తున్నారు. ప్ర‌మాణ స్వీకార ముహూర్తాలు ఫిక్స్ చేస్తున్నారు. దీంతో..జ‌న‌సేన ఈ ప్ర‌చారంలో వెనుక‌బ‌డింది. కానీ, స‌డ‌న్‌గా జ‌న‌సేన నేత‌ల్లో కొత్త ఉత్సాహం క‌నిపిస్తోంది. గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన వైపు బెట్టింగ్ రాయుళ్లు మొగ్గు చూపుతున్నారు. ప‌వ‌న్ పోటీ చేసిన రెండు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jp0ZID

Related Posts:

0 comments:

Post a Comment