ఖాట్మండు: పసిఫిక్ మహాసముద్రంలో పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైంది. దక్షిణ అమెరికా ఆగ్నేయ దిశగా తూర్పు పసిఫిక్ మహాసముద్రం ప్రాంతాన్నిభూకంప కేంద్రంగా గుర్తించారు. సముద్ర ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఇది చోటు చేసుకున్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప తీవ్రత అధికంగా ఉందని, దీనివల్ల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oy5vqv
6.7 తీవ్రతతో పసిఫిక్ మహాసముద్రంలో పెనుభూకంపం: నేపాల్లోనూ
Related Posts:
సడెన్ బ్రేక్.. డబ్ల్యూహెచ్ఓ చీఫ్తో దీపికా షో వాయిదా.. అదే కారణమా..?అనవసర అపోహలు, భయం, ఆందోళన కారణంగా కరోనా లాక్ డౌన్ పీరియడ్లో చాలామందిలో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. మహిళల్లో ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వంటి సమస్య… Read More
Coronavirus: కరోనాతో డాక్టర్ మృతి, అంత్యక్రియలు చేస్తూంటే దాడులు, హీరో ఎంట్రీ, పాపం భార్య !చెన్నై: దేశం మొత్తం కరోనా వైరస్ (COVID 19) వ్యాధి తాండవం చేస్తోంది. విధి నిర్వహణలో భాగంగా చెనైలో కరోనా వైరస్ తో మరణించిన డాక్టర్ అంత్యక్రియులు చెయ్యడా… Read More
అప్పుడు విన్యాసాలు .. ఇప్పుడు మోసాలా .. వైసీపీకి మహిళల ఉసురు తగులుతుంది : అనితఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కరోనా కష్టకాలంలోనూ పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను ఇవ్వనుంది . ఈ నెల 24వ తేదీన జీరో వడ్డీ పథకాన్ని పునఃప్రా… Read More
ఏపీలో ఒక్క రోజులోనే భారీగా పెరిగిన కరోనా కేసులు, 893కు చేరిక, మరణాలు 27అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ రోజు రోజుకు వేగంగా వ్యాపిస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం, వివిధ శాఖలు అహర్నిశలు పనిచేస్తున్నప్పటికీ కరోనా కేసులు… Read More
Corona Lockdown: నడిరోడ్డులో హారతి ఇచ్చి చేతిలో అరటి పండ్లు పెట్టినా బుధ్దిరాలేదు !లక్నో/ కాన్పూర్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం అమలు చేసిన లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘిస్తున్న వారికి పోలీసులు ఏదో ఒక … Read More
0 comments:
Post a Comment