దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయం ప్రమాదకరంగా కొనసాగుతోంది. రోజువారీ కొత్త కేసులు లక్షలల్లో నమోదవుతూ ఆస్పత్రులన్నీ నిండుకున్నాయి. విపత్తు నిర్వహణలో ప్రభుత్వాలు చేస్తోన్న ప్రయత్నాలకుతోడు సోనూ సూద్ లాంటి వ్యక్తులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు శక్తికిమించి పనిచేస్తున్నాయి. ఆథ్యాత్మిక సంస్థలు సైతం విస్తృతంగా సేవలు చేస్తున్నాయి. చాలా చోట్ల గురుద్వారా, మసీదుల్లో కొవిడ్ రోగులకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33sLJmB
కల్వరి టెంపుల్లో కొవిడ్ సెంటర్ -హైదరాబాద్ చర్చిలో 300బెడ్లతో -బ్రదర్ సతీశ్కు ఎమ్మెల్సీ కవిత విషెస్
Related Posts:
ఆయిల్ కంపెనీలకు రేట్లను తగ్గించడమూ తెలుసు: పెట్రోల్ మళ్లీ మండినా..డీజిల్ ధర తగ్గింపున్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. తమకు అలవాటైన రీతిలో పెట్రోల్ రేట్లను పెంచేశాయి చమురు సంస్థలు. డీజిల్పై మాత్రం కనికరాన్ని కురిప… Read More
టీడీపీ సీనియర్ నేత కన్నుమూత: చంద్రబాబు, నారా లోకేష్ దిగ్భ్రాంతిచిత్తూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 67 సంవత్సరాలు… Read More
తెలంగాణలో దంచికొడుతున్న వానలు-మరో 3 రోజులు-భారీ నుంచి అతి భారీ వర్షాలుతెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. కుండపోత వర్షాలతో వాగులు,వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎల్లంపల్లి,కడెం,జూరాల ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చే… Read More
రఘురామ ట్రాప్ లో జగన్ ? అంతా ఊహించినట్లే- అదే జరిగితే భారీ సక్సెస్వైసీపీ వర్సెస్ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుగా సాగిపోతున్న పోరు క్లైమాక్స్ కు చేరబోతోంది. రెబెల్ ఎంపీపై అనర్హత వేటు కోసం వైసీపీ ఎంపీలు ఇచ్చిన ఫి… Read More
హుజురాబాద్ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది-ఎవరి దారి వారిదే-కౌశిక్ రెడ్డి కారెక్కడం ఖాయమేనా..?హుజురాబాద్ కాంగ్రెస్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. గతంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డికి ఈ… Read More
0 comments:
Post a Comment