హైదరాబాద్ : ఏఐసీసీ ఆదేశాలు మేరకు, పిసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమర్ రెడ్డి ప్రోద్బలంతో కరోనా పేషెంట్ల సౌకర్యం కోసం మూడు ఆంబులెన్సులను సమకూర్చినట్టు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ మూడు ఆంబులెన్సులను పీసిసి ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య జెండా ఊపి ప్రారంభించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TeD4m3
జగ్గారెడ్డి ఔదార్యం.!కరోనా పేషెంట్ల కోసం ఉచిత రవాణా.! 3 ఆంబులెన్సులను సమకూర్చిన ఎమ్మెల్యే.!
Related Posts:
జింద్లో ఉప ఎన్నిక, చతుర్ముఖమే: బీజేపీ-కాంగ్రెస్, మరో రెండు పార్టీల మధ్య గట్టి పోటీచండీగఢ్: 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ప్రతి అసెంబ్లీ లేదా ప్రతి ఉప ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకం. చిన్న ఎన్నిక జరిగినా దానిని ఓ విధంగా సెమీ ఫైనల… Read More
కనీస వేతనం నేరుగా పేదల అకౌంట్లోకే: ఎన్నికల వేళ రాహుల్ సరికొత్త వ్యూహం2019లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలకు కనీస వేతనం అందిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. పేదవారికి నేరుగా త… Read More
దగ్గుబాటి కుటుంబం వద్దు.. ఇదేం పద్ధతి: జగన్కు సొంత పార్టీ నేతల షాక్పర్చూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, పర్చూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న దగ్గుబాటి వెంకటేశ్వర రావు, పురంధేశ్వరిల తనయుడు దగ్గుబాటి హితేష్ చెం… Read More
గోవుల అక్రమ రవాణా..! లారీని ఛేస్ చేసి పట్టుకున్న ఎమ్మెల్యే రాజా సింగ్..!!(వీడియో)హైదరాబాద్ : గోవుల అక్రమ రవాణాపై మెరుపు దాడి చేసాడు ఓ ఎమ్మెల్యే. అక్రమంగా తరలిస్తున్న దాదాపు 200 గోవులను రక్షించి ఠాణాకు తరలించారు. ఇదంతా ఎక్… Read More
అయోధ్య కేసులో సరికొత్త ట్విస్ట్: ఆ భూమిని యజమానులకు ఇస్తామని సుప్రీం కోర్టుకు కేంద్రంన్యూఢిల్లీ: అయోధ్య భూవివాదంలో మరో కొత్త ట్విస్ట్. అయోధ్యలోని రామ జన్మభూమి చుట్టూ సేకరించిన 67 ఎకరాల భూమిని తిరిగి ఆయా యజమానులకు ఇచ్చేందుకు అనుమతి కోరు… Read More
0 comments:
Post a Comment