Sunday, May 23, 2021

జగ్గారెడ్డి ఔదార్యం.!కరోనా పేషెంట్ల కోసం ఉచిత రవాణా.! 3 ఆంబులెన్సులను సమకూర్చిన ఎమ్మెల్యే.!

హైదరాబాద్ : ఏఐసీసీ ఆదేశాలు మేరకు, పిసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమర్ రెడ్డి ప్రోద్బలంతో కరోనా పేషెంట్ల సౌకర్యం కోసం మూడు ఆంబులెన్సులను సమకూర్చినట్టు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ మూడు ఆంబులెన్సులను పీసిసి ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య జెండా ఊపి ప్రారంభించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TeD4m3

Related Posts:

0 comments:

Post a Comment