హైదరాబాద్: తెలంగాణకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మైక్రోసాఫ్ట్ ప్రధానా కార్యాలయంలో భారీ వేతనంతో ఉద్యోగం పొంది సత్తా చాటారు. అమెరికాలోని సియాటెల్ మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ నగరానికి చెందిన దీప్తికి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం లభించింది. ఆమె వేతనం ఏడాదికి రూ. 2 కోట్లు అందుకోనున్నారు. యూనివర్సిటీ ఫ్లోరిడాలో మే 2న ఎంఎస్(కంప్యూటర్స్) పూర్తి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33QTQcI
హైదరాబాద్ విద్యార్థిని ఘనత: మైక్రోసాఫ్ట్లో రూ. 2 కోట్ల ప్యాకేజీతో జాబ్
Related Posts:
ఓడిపోయాం, మా పైసలు మాకివ్వండి : తెలంగాణలో కొత్త ' పంచాయితీ 'తెలంగాణ 'పంచాయతీ' ఎన్నికల వేళ కొత్త 'పంచాయితీ' తెరమీదకొచ్చింది. గ్రామపోరులో నిలిచి ఓడిపోయిన అభ్యర్థులు వ్యవహరిస్తున్న తీరు చర్చానీయాంశంగా మారింది. సర్… Read More
జింద్లో ఉప ఎన్నిక, చతుర్ముఖమే: బీజేపీ-కాంగ్రెస్, మరో రెండు పార్టీల మధ్య గట్టి పోటీచండీగఢ్: 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ప్రతి అసెంబ్లీ లేదా ప్రతి ఉప ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకం. చిన్న ఎన్నిక జరిగినా దానిని ఓ విధంగా సెమీ ఫైనల… Read More
పవన్ కళ్యాన్ ఎవరు..నాకు తెలియదు: చిరంజీవి నాకు తెలుసు : అశోక్ గజపతి రాజు హాట్ కామెంట్స్..!కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు మరోసారి పవన్ పై హాట్ కామెంట్లు చేసారు. జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఎవరో తనకు తెలియదని మరో సారి స్పష్… Read More
గోవుల అక్రమ రవాణా..! లారీని ఛేస్ చేసి పట్టుకున్న ఎమ్మెల్యే రాజా సింగ్..!!(వీడియో)హైదరాబాద్ : గోవుల అక్రమ రవాణాపై మెరుపు దాడి చేసాడు ఓ ఎమ్మెల్యే. అక్రమంగా తరలిస్తున్న దాదాపు 200 గోవులను రక్షించి ఠాణాకు తరలించారు. ఇదంతా ఎక్… Read More
వైసీపీలోకి దగ్గుబాటి: హితేష్కు ఆదిలోనే షాక్, ఎన్నికల్లో పోటీకి అదే అడ్డంకి, పౌరసత్వం రద్దయితేనేఅమరావతి/హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకురాలు పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర రావుల తనయుడు దగ్గుబాటి హితేష్ వైయస్సార్… Read More
0 comments:
Post a Comment