హైదరాబాద్: తెలంగాణకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మైక్రోసాఫ్ట్ ప్రధానా కార్యాలయంలో భారీ వేతనంతో ఉద్యోగం పొంది సత్తా చాటారు. అమెరికాలోని సియాటెల్ మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ నగరానికి చెందిన దీప్తికి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం లభించింది. ఆమె వేతనం ఏడాదికి రూ. 2 కోట్లు అందుకోనున్నారు. యూనివర్సిటీ ఫ్లోరిడాలో మే 2న ఎంఎస్(కంప్యూటర్స్) పూర్తి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33QTQcI
హైదరాబాద్ విద్యార్థిని ఘనత: మైక్రోసాఫ్ట్లో రూ. 2 కోట్ల ప్యాకేజీతో జాబ్
Related Posts:
మరో పన్నాగానికి పాక్ కుట్ర .. కశ్మీర్ జవాన్ల సరుకుల్లో విషం కలిపే కుట్ర ?న్యూఢిల్లీ : సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో మరో పన్నాగానికి పాకిస్థాన్ పాల్పడే అవకాశం ఉందని భారత నిఘావర్గాలు హెచ్చరించాయి. పాక్ చెరలో ఉన్న … Read More
ట్రబుల్స్ లో ట్రబుల్ షూటర్..! లోక్ సభ ఎన్నికలకు హరీష్ దూరం..!!హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో మంచి వ్యూహకర్తగా పేరున్న మాజీ మంత్రి హరీష్ రావు గులాబీ పార్టీలో తన ప్రాబల్యాన్ని తగ్గించుకుంటున్నారు. గులాబీ పార… Read More
అమ్మవారి ఆశీస్సులతో నేను ముఖ్యమంత్రి అయ్యాను, మొక్కు తీర్చుకున్నా, హెచ్.డి. కుమారస్వామి!మైసూరు: శ్రీ త్రిపుర సుందరి దేవి అమ్మవారికి ప్రత్యకపూజలు చేసి ఆశీర్వాదం తీసుకోవడం వలనే తాను ముఖ్యమంత్రి అయ్యానని కర్ణాటక సీఎం హెచ్.డి. కుమారస్వామి అన్… Read More
తెలుగురాష్ట్రాల్లో యధేచ్చగా గంజాయి దందా.. మొన్న అంబులెన్స్ , నేడు బొగ్గు లారీలో పట్టుబడిన ముఠాతెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా యథేచ్ఛగా జరుగుతుంది. కాదేదీ అక్రమ రవాణాకు అనర్హం అన్న చందంగా గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. మొన్నటికి మొన్న అంబు… Read More
భారత్, పాక్ ను అణ్వాయుధాలు కలిగిన దేశాలుగా ఎప్పటికీ గుర్తించలేమన్న డ్రాగన్బిజింగ్ : డ్రాగన్ చైనా మరోసారి తన కపటనీతిని బయటపెట్టింది. ఇటీవల జరిగిన పరిణామాలతో .. తన మిత్రదేశం పాకిస్థాన్ పై కఠినవైఖరి అవలంభినట్టు కనిపించినా .. కా… Read More
0 comments:
Post a Comment