హైదరాబాద్: తెలంగాణకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మైక్రోసాఫ్ట్ ప్రధానా కార్యాలయంలో భారీ వేతనంతో ఉద్యోగం పొంది సత్తా చాటారు. అమెరికాలోని సియాటెల్ మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ నగరానికి చెందిన దీప్తికి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం లభించింది. ఆమె వేతనం ఏడాదికి రూ. 2 కోట్లు అందుకోనున్నారు. యూనివర్సిటీ ఫ్లోరిడాలో మే 2న ఎంఎస్(కంప్యూటర్స్) పూర్తి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33QTQcI
హైదరాబాద్ విద్యార్థిని ఘనత: మైక్రోసాఫ్ట్లో రూ. 2 కోట్ల ప్యాకేజీతో జాబ్
Related Posts:
అసెంబ్లీ సమావేశాలు ఒక్కరోజే....!? సీఎం జగన్ సమాలోచనలు: ఓట్ ఆన్ అకౌంట్ ఆమోదంతో వాయిదా..!ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఒక్క రోజుకే పరిమితం కానున్నాయి. కరోనా ప్రభావంతో ఇప్పుడు సమావేశాలను ఏర్పాటు చేయటం శ్రేయస్కరం కాదని అధికారులు ప్రభుత్వాని… Read More
నిమ్మగడ్డ తప్పించుకోలేరు.. క్రిమినల్ కేసులో అరెస్టు తప్పదు.. వైసీపీ ఉచ్చు.. సూసైడ్ స్క్వాడ్ అంటూ..ఒక ఐడియా జీవితాన్నే మార్చేసినట్లు.. ఒక లేఖ.. ఏపీ రాజకీయాల దిశను మార్చబోతున్నది. సదరు లేఖ ఫేకా లేక ఒరిజినలా అని క్రిస్టల్ క్లియర్ గా తేలకున్నా.. రాసింద… Read More
మరో షాక్: బీజేపీలో చేరిన 22 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలున్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పదవులకు రాజీనామా చేసిన 22 మంది రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శనివారం భారతీయ జనతా … Read More
కరోనా వైరస్ నియంత్రణ.. ఆసుపత్రులకే కేంద్రం కీలక సూచనలు ఇవే..కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్రం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రజలకు సలహాలు,సూచనలు ఇస్తూనే.. అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో… Read More
ఏపీ బీజేపీ కొత్త ఛీఫ్ నియామకం ఆలస్యం ... మాజీ టీడీపీ వర్సెస్ బీజేపీ ఆధిపత్య పోరు ?ఏపీ బీజేపీ కొత్త ఛీఫ్ ఎంపిక నానాటికీ ఆలస్యమవుతోంది. కొన్నేళ్లుగా టీడీపీ నీడలో ఉండిపోయిన బీజేపీ ఏపీ యూనిట్ ఆ జాడ్యాన్ని వదిలించుకోలేక సతమతమవుతుండటమే ఇం… Read More
0 comments:
Post a Comment