మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లో దారుణం జరిగింది.మామిడి తోటలో పిందెలు తెంపారన్న కారణంగా ఇద్దరు బాలురపై కాపలాదారులు అత్యంత అమానవీయంగా వ్యవహరించారు. వారిపై దాడి చేయడంతో పాటు బలవంతంగా పేడ తినిపించారు. ఈ తతంగం మొత్తాన్ని సెల్ఫోన్లో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ఇద్దరు చిన్నారులు దళిత సామాజికవర్గానికి చెందిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sNvmvZ
Video: తొర్రూర్లో అమానుషం.. ఇద్దరు పిల్లలతో బలవంతంగా పేడ తినిపించారు..
Related Posts:
అక్కడ కమలం ఇక్కడ గులాబీ..! పగలు పద్మాలయా.. రాత్రి శబ్దాలయా.. ఇదీ డీఎస్ పరిస్థితి...!హైదరాబాద్ : నిజమాబాద్ ఎంపీ బరిలో తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కూతురు కవితమ్మ ఓటమికి, బీజేపీ అభ్యర్థి అరవింద్ గెలుపునకు చక్రం తిప్పిన అపర చాణుక్యుడు ఆయ… Read More
తండ్రిని మించిన జగన్ ఆరోగ్యశ్రీ స్కీం: ప్రతీ మండలంలో కుయ్..కుయ్: ఏ ఆస్పత్రిలో...ఎక్కడైనా..వైయస్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది ఆరోగ్యశ్రీ..ఫీజు రీయంబర్స్మెంట్. ఇక..ఇప్పుడు జగన్ సైతం అదే విధంగా తన తండ్రి బాటలోనే..ఒక విధంగా తన తం… Read More
లేడీ కాదు కిలేడీ.. తిన్నింటి వాసాలు లెక్కగట్టింది, ఎందుకో తెలుసా..!!న్యూఢిల్లీ : కలికాలం అంటే ఇదేనెమో.. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం, దగ్గరి బంధువులపై లైంగికదాడులు చేయడం, లేదంటే హత్యలు చేసి బీభత్సానికి గురిచేస్తున్నార… Read More
జగన్ను ప్రాధేయపడ్డ ఆర్థిక మంత్రి..! ససేమిరా అన్న సీఎం..!! ఎట్టకేలకు అంగీకారంతొలి సారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఏపీ ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాద్ ముఖ్యమంత్రిని బతిమలాడుకున్నారు. సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టే ముహూర్తం … Read More
తెలంగాణలో పంజా విసిరిన మావోయిస్టులు... కిడ్నాప్ అయిన టీఆర్ఎస్ నేత హత్యతెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మావోయిస్టులు తోలిసారిగా తమ ఉనికిని చాటుకున్నారు. నాలుగు రోజుల క్రితం భద్రాద్రి- కొత్త గూడేం జిల్లా కొత్తూరు జిల్లాకు … Read More
0 comments:
Post a Comment