మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లో దారుణం జరిగింది.మామిడి తోటలో పిందెలు తెంపారన్న కారణంగా ఇద్దరు బాలురపై కాపలాదారులు అత్యంత అమానవీయంగా వ్యవహరించారు. వారిపై దాడి చేయడంతో పాటు బలవంతంగా పేడ తినిపించారు. ఈ తతంగం మొత్తాన్ని సెల్ఫోన్లో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ఇద్దరు చిన్నారులు దళిత సామాజికవర్గానికి చెందిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sNvmvZ
Video: తొర్రూర్లో అమానుషం.. ఇద్దరు పిల్లలతో బలవంతంగా పేడ తినిపించారు..
Related Posts:
టిక్ టాక్ మధ్యేమార్గం - మైక్రోసాఫ్ట్ బదులు ఒరాకిల్కు మొగ్గు- ట్రంప్ పంతం నెగ్గిందిలా..అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంలో భాగంగా తమ దేశంలోని టిక్టాక్ సంస్ధను దేశీయ సంస్ధలకు అమ్మేయాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెడ్లైన్ పెట్టిన నేపథ్యం… Read More
ఓ శ్రావణి కథ.. ఆమె చావుకు వారిద్దరే కారణం..? అసలేం జరిగిందంటే..?టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసు మిస్టరీ వీడుతోంది. దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణారెడ్డిలను విచారించిన పోలీసులు.. ఆమె మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. దేవ… Read More
ఈశాన్య ఢిల్లీ అల్లర్లు: మాజీ జేఎన్యూ నేత ఉమర్ ఖలీద్ అరెస్ట్,..ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు సంబంధిచి జేఎన్యూ మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఉ… Read More
తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు: కారణం ఏమిటంటే? డిశ్చార్జీల్లో పెరుగుదలహైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. రోజువారీ కేసులు వెయ్యి వరకు తగ్గాయి. ఈ మధ్యకాలంలో నమోదవుతోన్న కేసులతో ప… Read More
రుచి,ఆకలి లేకపోవటం,డయేరియాతోనే అధికంగా కరోనా ... గూగుల్ ట్రెండ్స్ తో గుర్తించిన మసాచుసెట్స్ అధ్యయనంకరోనా మహమ్మారి పంజా విసురుతున్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పై అధ్యయనాలు జరుగుతున్నాయి. తాజాగా రుచి తెలియకపోవడం, ఆకలి లేకపోవడం, జీర్ణకోశానికి… Read More
0 comments:
Post a Comment