మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లో దారుణం జరిగింది.మామిడి తోటలో పిందెలు తెంపారన్న కారణంగా ఇద్దరు బాలురపై కాపలాదారులు అత్యంత అమానవీయంగా వ్యవహరించారు. వారిపై దాడి చేయడంతో పాటు బలవంతంగా పేడ తినిపించారు. ఈ తతంగం మొత్తాన్ని సెల్ఫోన్లో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ఇద్దరు చిన్నారులు దళిత సామాజికవర్గానికి చెందిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sNvmvZ
Thursday, April 1, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment