అహ్మదాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి సెకెండ్ వేవ్.. దేశంలో పెను ప్రభావాన్ని చూపుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇదివరకటితో పోల్చుకుంటే.. దీని తీవ్రత ఉధృతంగా ఉంటోంది. ప్రత్యేకించి- మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఊహించని రీతిలో వైరస్ వ్యాప్తి చెందుతోంది. ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఫలితంగా- దేశవ్యాప్తంగా యాక్టివ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dwJpzP
షాకింగ్: అప్పుడే పుట్టిన కవలలకు సోకిన కరోనా: పసికందుల్లో ఒకేరకమైన లక్షణాలు..తల్లిలో!
Related Posts:
2020 సంవత్సరంలో దేశంలో గిన్నిస్ బుక్ రికార్డులివే .. ఆశ్చర్యపరిచే టాలెంట్ ఉన్న ఇండియన్స్ వీళ్ళే2020 సంవత్సరానికి వీడ్కోలు పలకడానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ రెడీ అవుతున్నారు. 2021 సంవత్సరానికి స్వాగతం పలకడానికి దగ్గరగా ఉన్న సమయంలో 2020 వ స… Read More
అమెరికాలో మరో హైదరాబాదీపై కాల్పులు: తీవ్రగాయాలుహైదరాబాద్: అమెరికాలో మరో హైదరాబాదీపై కాల్పులు జరిగాయి. షికాగోలోని మిషిగాన్ అవెన్యూలో నగరానికి చెందిన మహ్మద్ ముజీబుద్దీన్పై దుండుగులు కాల్పులు జరిపారు… Read More
కరోనావైరస్: భారత్లో తయారవుతున్న 9 కోవిడ్-19 టీకాలు ఇవేవచ్చే ఏడాది జనవరి నుంచి దేశ ప్రజలకు కోవిడ్-19 వ్యాక్సీన్ ఇవ్వడం ప్రారంభం కావచ్చని భారత ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. ఈ టీకా సురక్షితం… Read More
చిన్న తప్పిదం ఎంత పనిచేసింది... 8 నెలలు జైల్లోనే... మళ్లీ రిపీట్ కావొద్దని మందలించిన హైకోర్టు...ఒక క్లరికల్ తప్పిదం... అధికారుల మొండి వైఖరి.. అతన్ని అదనంగా 8 నెలలు జైల్లో ఉండేలా చేసింది. కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ రిమాండ్ షీట్లో పేర్కొన్న… Read More
న్యూ కోవిడ్ స్ట్రెయిన్ ఎఫెక్ట్... మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ.. ఈ నిబంధనలు తప్పనిసరి...బ్రిటన్లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్(న్యూ కోవిడ్ స్ట్రెయిన్) ప్రపంచాన్ని మళ్లీ బెంబేలెత్తిస్తోంది. వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తుండటంతో ఇప్పు… Read More
0 comments:
Post a Comment