అహ్మదాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి సెకెండ్ వేవ్.. దేశంలో పెను ప్రభావాన్ని చూపుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇదివరకటితో పోల్చుకుంటే.. దీని తీవ్రత ఉధృతంగా ఉంటోంది. ప్రత్యేకించి- మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఊహించని రీతిలో వైరస్ వ్యాప్తి చెందుతోంది. ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఫలితంగా- దేశవ్యాప్తంగా యాక్టివ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dwJpzP
Thursday, April 1, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment