న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం మూడోదశ ఆరంభం కాబోతోంది. వచ్చనెల 1వ తేదీ నుంచి దీనికి దేశవ్యాప్తంగా మూడో విడత టీకాల కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టనుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఆరంభమౌతుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవడానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nA6lTm
Vaccine registration: 18 ప్లస్..ఈ సాయంత్రం నుంచే: యాప్స్, వెబ్సైట్ ద్వారా మాత్రమే
Related Posts:
పాత పెన్షన్ విధానంకు కేంద్రం నో.... లోక్సభలో లిఖితపూర్వక సమాధానంప్రభుత్వ ఉద్యోగులకు పాత పద్దతి పెన్షన్లను తిరిగి ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా నిరాకరించింది. ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం లోక్సభలో… Read More
యూపీలో ఎస్పీకి ఎదురుదెబ్బ.. రాజ్యసభకు దూరం.. బీజేపీ గూటికి నీరజ్..!ఢిల్లీ : యూపీలో సమాజ్వాదీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. లోక్సభ ఎన్నికల్లో ఘోర వైఫల్యం చెందిన ఆ పార్టీకి వరుస ఘటనలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. తా… Read More
ముస్లింలు 50 మంది భార్యలను, 1050 మంది పిల్లలను కంటారు...! బీజేపీ ఎమ్మెల్యేయూపీ వివాద్పద ఎమ్మెల్యే సురేంద్రసింగ్ మరోసారి వార్తల్లోకెక్కాడు. గతంలో పాలు సార్లు వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే ప్రస్తుతం ఆయన ముస్లింల సంతానం పై ఆయన… Read More
తమిళనాడులో ఆసక్తికర రాజకీయాలు..! క్రికెట్ ప్రపంచకప్ తో పోల్చుకుంటున్న పార్టీలు..!!చెన్నై/హైదరాబాద్ : తమిళనాడు రాజకీయాలపై క్రికెట్ ప్రపంచకప్ ప్రభావం బాగా పనిచేస్తున్నట్టగు తెలుస్తోంది. రాజకీయాలకు క్రికెట్ కు ముడి పెడుతూ తమిళ రాజకీయ న… Read More
వర్ష బీభత్సంతో డ్రైనేజీలో పడి బాలుడి మృతి.. వారంలో మూడో ఘటనముంబై : భారీ వర్షాలు, ఆపై వరదతో ముంబై మహానగరం ఉక్కిరిబిక్కిరవుతోంది. గల్లీలో నీరు చేరి నదీని తలపిస్తున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాలు, స్లమ్ ఏరియాల గురించ… Read More
0 comments:
Post a Comment