న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం మూడోదశ ఆరంభం కాబోతోంది. వచ్చనెల 1వ తేదీ నుంచి దీనికి దేశవ్యాప్తంగా మూడో విడత టీకాల కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టనుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఆరంభమౌతుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవడానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nA6lTm
Tuesday, April 27, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment