న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం మూడోదశ ఆరంభం కాబోతోంది. వచ్చనెల 1వ తేదీ నుంచి దీనికి దేశవ్యాప్తంగా మూడో విడత టీకాల కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టనుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఆరంభమౌతుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవడానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nA6lTm
Vaccine registration: 18 ప్లస్..ఈ సాయంత్రం నుంచే: యాప్స్, వెబ్సైట్ ద్వారా మాత్రమే
Related Posts:
అధికారిపై కూడా కులవివక్ష.. రైతు సంఘం నేతల వేధింపులు... తాళలేక ఆత్మహత్య..(వీడియో)లక్నో : ఔను.. అధికారులు కూడా కులవివక్షను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఘటన ఒకటి యూపీలో జరిగింది. సాక్షాత్ ఓ ఆఫీసర్ కులవివక్షకు గురవడం ఆందోళన కలిగిస్తోంది. … Read More
రైతు బిడ్డ నుంచి రాకెట్ మ్యాన్ వరకు: ఇస్రో చీఫ్ డాక్టర్ శివన్ ప్రస్థానంబెంగళూరు: చంద్రయాన్-2... ప్రపంచం మొత్తం చర్చించుకుంటున్న విషయం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చివరి ని… Read More
యాదాద్రిలో గులాబీ ప్రచారానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్న లక్ష్మణ్తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ టిఆర్ఎస్ పార్టీని యాదాద్రి ఆలయంలో గులాబీ ప్రచారం అంశంలో టార్గెట్ చేశారు. ఇంతవరకు ఎవరూ చెయ్యని విధంగ… Read More
బీజేపీ చేతికి మరో అస్త్రం ... బొమ్మలే కాదు అవినీతిని చెక్కుతారా! యాదాద్రిలో రాజాసింగ్ హల్ చల్ఏ చిన్న అవకాశం దొరికినా టిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్న బిజెపికి ఇప్పుడు మరో అస్త్రం దొరికింది. పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శిల్పాలపై టీఆ… Read More
స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డెవలపర్ సిస్టం అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగాలుస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా డెవలపర్, సిస్టం అడ్మినిస్ట్రేటర్ పోస్టులను భర్తీ చేయను… Read More
0 comments:
Post a Comment