మహారాష్ట్రలో కరోనా కేసులు ఉదృతంగా పెరుగుతున్నాయి. మరోమారు మహారాష్ట్ర కరోనా మహమ్మారి తో విలవిలలాడుతోంది. మహారాష్ట్రలో కరోనా కట్టడి చెయ్యలేని స్థితికి చేరుకుంది. ఆస్పత్రులు కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి . ఇక మరణాలు భయంకరంగా పెరిగి ప్రజలను వణికిస్తున్నాయి .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39UxudV
maharashtra corona cases : కొనసాగుతున్న మరణ మృదంగం , నిన్న 322 మృతులు ,ఒకే చితిపై 8 మృతదేహాల దహనం !!
Related Posts:
భారత్లో చైనా కంపెనీలపై భారీ పిడుగు.. హైవే ప్రాజెక్టులకు నో.. 4జీ టెండర్లూ రద్దు.. మోదీ దూకుడు..ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాకవుతుందో.. అనే స్థాయిలో చైనాకు భారత్ షాకుల మీద షాకులిస్తోంది. డేటా దొంగతనానికి పాల్పడిన కారణంగా టిక్ టాక్ సహా 59 చైన… Read More
జగన్కు అన్న వైఎస్సార్ కాంగ్రెస్ షాక్- గుర్తింపు రద్దు కోరుతూ ఈసీకి ఫిర్యాదు- త్వరలో సుప్రీంకోర్టుకుఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరులో వైఎస్సార్ పదం వాడకుండా నిరోధించాలని కోరుతూ అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన… Read More
అచ్చెన్నాయుడు డిశ్చార్జ్: వెంటనే విజయవాడ జైలుకు తరలింపు, బెయిల్పై కోర్టులో వాదనలుగుంటూరు: ఈఎస్ఐ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు జీజీహెచ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పూర్తిగా కోలుకో… Read More
జైల్లోనే స్పాట్... పక్కా ప్లాన్తో... తీహార్లో ప్రకంపనలు రేపిన హత్య...తీహార్ జైల్లో చోటు చేసుకున్న ఓ హత్య పెను ప్రకంకపనలు సృష్టించింది. ఓ హత్య కేసులో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ.. తన తోటి ఖైదీని తీవ్రంగా పొడిచ… Read More
చైనాకు మరో షాక్: వైబో నుంచి తప్పుకున్న ప్రధాని మోడీ, జింపింగ్ ఫొటోలూ డిలీట్న్యూఢిల్లీ: సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన 59 యాప్లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ప్రధాని నరేంద్ర మ… Read More
0 comments:
Post a Comment