మహారాష్ట్రలో కరోనా కేసులు ఉదృతంగా పెరుగుతున్నాయి. మరోమారు మహారాష్ట్ర కరోనా మహమ్మారి తో విలవిలలాడుతోంది. మహారాష్ట్రలో కరోనా కట్టడి చెయ్యలేని స్థితికి చేరుకుంది. ఆస్పత్రులు కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి . ఇక మరణాలు భయంకరంగా పెరిగి ప్రజలను వణికిస్తున్నాయి .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39UxudV
maharashtra corona cases : కొనసాగుతున్న మరణ మృదంగం , నిన్న 322 మృతులు ,ఒకే చితిపై 8 మృతదేహాల దహనం !!
Related Posts:
పాకిస్థాన్ చర్యలతో కుల్భూషన్ జాదవ్ కేసుకు బ్రేకులు పడనున్నాయా ...కశ్మీర్ విభజనతో పాకిస్థాన్ చేపట్టిన చర్యలు పాకిస్థాన్ చెరలో ఉన్న భారత మాజీ నేవీ కమాండర్ కుల్భూషన్ జాదవ్ కేసుకు బ్రేకులు పడినట్టేనా.. రెండు దేశాల మధ్య… Read More
యడియూరప్ప మంత్రి వర్గానికి కేజేపీ దెబ్బ: వారికే మంత్రి పదవులు, అమిత్ షా ఎఫెక్ట్ !బెంగళూరు: కర్ణాటకలో మంత్రివర్గం లేకపోవడంతో ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఒక్కరే ఆ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వరద నీట మునిగిన ఉత్తర కర్ణాటక, మలెనాడు… Read More
వీడియో: వరద బాధితుల ఆర్థిక సహాయంలో వైఎస్ జగన్ మానవీయం: రెట్టింపు పరిహారం చెల్లింపు!అమరావతి: రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాలకు తోడు.. గోదావరి నది పోటెత్తడం వల్ల ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్… Read More
జగన్ సామాజిక లెక్కలు: పదవుల పంపకంలో ఛాన్స్ కొట్టేసిన వాసిరెడ్డి పద్మవిజయవాడ: ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల పండగ జరుగుతోంది. ఇప్పటికే పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన ఏపీ సీఎం జగన్ తాజాగా మహిళా కమిషన్ ఛైర్పర్స… Read More
రోజా తొలి ఆటోగ్రాఫ్.. రోడ్డుపైకి కియా కారు..! ఆవిష్కరించిన మంత్రులుఅనంతపురం: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ప్రతిష్ఠాత్మక కియా తొలి కారు రోడ్డెక్కింది. వెలుగులు విరజిమ్ముతూ కియా సెల్టోస్ ఎస్ యూవీ మోడల్ కారు జిల్లాల… Read More
0 comments:
Post a Comment