తెలుగు రాష్ట్రాలలోని శ్మశానాలలో పనిచేస్తున్న సిబ్బందికి తీరిక ఉండడం లేదు. పగలూ, రాత్రి శవాలు కాల్చడం, పూడ్చడం వంటి పనుల కోసం అదనపు సిబ్బందిని కూడా నియమించారు. కొన్నిచోట్ల సిబ్బంది కూడా ముందుకు రాకపోవడంతో స్వచ్ఛంద సంస్థలే అంతిమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కోవిడ్ మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారన్న విమర్శలను ప్రభుత్వం తప్పుబడుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3epyM22
ఏపీ: శ్మశానాల్లో ఖాళీ లేదు.. ప్రభుత్వ లెక్కల్లో తప్పులేదంటున్నారు.. మరి పెరిగిన మృతదేహాలు ఎక్కడివి?
Related Posts:
టీ ఎస్టేట్ కూలి..తాగుబోతు: భార్య పుట్టింటికి: పెట్రోల్ పోసి నిప్పు: బయట గొళ్లెం: ఆరుమంది దహనంబెంగళూరు: కర్ణాటకలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తన భార్య తరఫు కుటుంబాన్ని మట్టుబెట్టాడు. ఆమె సోదరుడి కుటుంబాన్ని మంట… Read More
కరోనా టీకా వేసుకుంటే మహిళలకు ముక్కుపుడక..మగవారికి బెండర్లు ఫ్రీ..ఫ్రీ: ఎక్కడో కాదుఅహ్మదాబాద్: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విరుచుకుపడుతోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. మరణ… Read More
ఇక నారా లోకేష్ వంతు: ఈ సాయంత్రం తిరుపతిలో పాదయాత్ర: యూత్ టార్గెట్తిరుపతి: పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ తిరుపతి లోక్సభ ఉప ఎన్నకి వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగ… Read More
Brother wife: తాగుబోతు మొగుడు అడ్రస్ లేడు, వదినపై మరిది, ఫ్రెండ్, రివాల్వర్ పెట్టి !చెన్నై/ లక్నో: తాగుబోతు మొగుడు ఎక్కడ చచ్చాడో తెలీక అతన్ని వెతికివెతికి విసుగు చెందిన భార్య ఇంట్లో ఒంటరిగా ఉంటున్నది. మొగుడు లేని లేడీ మీద చుట్టుపక్కల … Read More
మోడీకి ఇమ్రాన్ ఖాన్ షాక్- ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ రివర్స్- ఇప్పుడు కుదరదంటూభారత్లో ఐదు రాష్ట్రాల వేళ పాకిస్తాన్తో రాత్రికి రాత్రి దౌత్య సంబంధాలు పెంచుకునేందుకు వీలుగా ప్రధాని మోడీ చేస్తున్న ప్రయత్నాలకు భారీ ఎదురుదెబ్బ తగిలి… Read More
0 comments:
Post a Comment