తెలుగు రాష్ట్రాలలోని శ్మశానాలలో పనిచేస్తున్న సిబ్బందికి తీరిక ఉండడం లేదు. పగలూ, రాత్రి శవాలు కాల్చడం, పూడ్చడం వంటి పనుల కోసం అదనపు సిబ్బందిని కూడా నియమించారు. కొన్నిచోట్ల సిబ్బంది కూడా ముందుకు రాకపోవడంతో స్వచ్ఛంద సంస్థలే అంతిమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కోవిడ్ మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారన్న విమర్శలను ప్రభుత్వం తప్పుబడుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3epyM22
ఏపీ: శ్మశానాల్లో ఖాళీ లేదు.. ప్రభుత్వ లెక్కల్లో తప్పులేదంటున్నారు.. మరి పెరిగిన మృతదేహాలు ఎక్కడివి?
Related Posts:
అయోధ్యపై తీర్పు: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలను జారీ చేసిన కేంద్ర హోం శాఖ..!న్యూఢిల్లీ: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై మరి కొద్దిరోజుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును వెలువర… Read More
గౌరెల్లి భూ వివాదం: 9 ఎకరాలే కొనుగోలు, కౌలుదారుడి వద్ద కొనుగోలు, ఆరోపణలపై హరివర్ధన్రెడ్డిగౌరెల్లి భూములు ఎవరివీ..? కౌలుదారులకే చెందుతావా ? పట్టాదారుల సొంతమా ? బాచారం గ్రామ పరిధిలో ఉన్న 412 ఎకరాల భూమి రైతుల వద్దే ఉందా ? కౌలు చేసే వారి వద్ద … Read More
Tirumala Tirupati Devashthanams: శ్రీవారి భక్తులకు షాక్: తిరుమలలో అద్దె గదుల రేట్లు భారీగా పెంపు..!తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శ్రీవారి భక్తులకు భారీగా షాక్ ఇచ్చారు. కలియుగ వైకుంఠంలా భాసిల్లుతున్న తిరుమలను సందర్శించడానికి దేశ, విదేశా… Read More
ఆవు పాలల్లో బంగారం ఉంది.. నా గోవులను తీసుకుని రుణం ఇవ్వండిపశ్చిమ బెంగాల్ : రెండురోజుల క్రితం పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ భారతీయ గోవులు ఇచ్చే పాలల్లో బంగారం ఉంటుందనే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.… Read More
విజయారెడ్డి ఉదంతంలో మరో విషాదం...పెట్రోల్ పోసిన సురేష్ మృతిఒక్క భూమి పట్టా వివాదం ముగ్గురి ప్రాణాలను బలిగోంది. అప్పుల్లో కూరుకుపోయి అనాలోచితంగా వ్యవహరించిన సురేశ్ తీరుకు తన స్వంత కుటుంబంతో పాటు మొత్తం మూడు కుట… Read More
0 comments:
Post a Comment