Sunday, April 25, 2021

ఏపీ: శ్మశానాల్లో ఖాళీ లేదు.. ప్రభుత్వ లెక్కల్లో తప్పులేదంటున్నారు.. మరి పెరిగిన మృతదేహాలు ఎక్కడివి?

తెలుగు రాష్ట్రాలలోని శ్మశానాలలో పనిచేస్తున్న సిబ్బందికి తీరిక ఉండడం లేదు. పగలూ, రాత్రి శవాలు కాల్చడం, పూడ్చడం వంటి పనుల కోసం అదనపు సిబ్బందిని కూడా నియమించారు. కొన్నిచోట్ల సిబ్బంది కూడా ముందుకు రాకపోవడంతో స్వచ్ఛంద సంస్థలే అంతిమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కోవిడ్ మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారన్న విమర్శలను ప్రభుత్వం తప్పుబడుతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3epyM22

Related Posts:

0 comments:

Post a Comment