హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్, మాజీమంత్రి ఎం సత్యనారాయణ రావు కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిజాం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ తెల్లవారు జామున 3.45 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు. కరోనా వైరస్ బారిన పడి ఆయన కన్నుమూసినట్లు వార్తలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gMDsC5
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి ఎం సత్యనారాయణ రావు కన్నుమూత: తీరని కోరిక అదే
Related Posts:
లేడీ కానిస్టేబుల్పై స్టేషన్లోనే రేప్.. నిందితుడు సహచర పోలీసే.. న్యూడ్ వీడియోలతో బెదిరించి ఘాతుకంకలిసి పనిచేస్తున్నాడనే చనువుకొద్దీ ఇంట్లోకి ఇంట్లోకి రానిస్తే.. చివరికి ఆమె జీవితంతోనే ఆడుకోవాలని చూశాడో ఖాకీచకుడు. సహచర లేడీ కానిస్టేబుల్ న్యూడ్ వీడి… Read More
అందుకే నారావారిపల్లెలో వికేంద్రీకరణ సభ: చంద్రబాబుపై వైసీపీ నేతలు ఫైర్, పసుపు నీళ్లు చల్లిన టీడీపీచిత్తూరు: అమరావతిలో రూ. లక్ష కోట్లు ఖర్చు చేసేకంటే.. రాయలసీమ ప్రజలు కోరుతున్న నీళ్లను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించ… Read More
సోనియా గాంధీకి స్వల్ప అస్వస్థత: సర్ గంగారాం ఆస్పత్రిలో చేరికన్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదివారం సాయంత్ర స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేర్పించి చి… Read More
పాకిస్తాన్లో ముస్లింలవి చెత్త బతుకులు.. ఇండియాలోనేమో విధేయత పోజులు.. అద్నాన్ సమీ సంచలన వ్యాఖ్యలు‘పద్మశ్రీ' వివాదం సర్దుమణుగుతున్న సమయంలోనే సింగర్ అద్నాన్ సమీ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న చైనాలోని … Read More
చైనా కరోనావైరస్: ఈ-వీసాలను తాత్కాలికంగా నిలిపేసిన భారత్, తప్పనిసరి అయితే..న్యూఢిల్లీ: చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఆ దేశంలో 300 మందికిపైగా మృతి చెందారు. వేల సంఖ్యలో వ… Read More
0 comments:
Post a Comment