పారిస్: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్.. భారత్ను తీవ్రంగా దెబ్బకొడుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. లక్షల్లో నమోదవుతున్నాయి. దానికి అనుగుణంగా మరణాలు రికార్డవుతున్నాయి. కొద్దిరోజులుగా రోజూ మూడు లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయంటే వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా- యాక్టివ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vfGS42
పదేళ్లకు సరిపడే ఆక్సిజన్ ఉత్పత్తి చేసే జనరేటర్లు..భారత్కు: ఓ2, వెంటిలేటర్లు: ఫ్రాన్స్ తక్షణ సహాయం
Related Posts:
గల్లా ఫ్యామిలీకి మరో ఎదురు దెబ్బ-ఈసారి టార్గెట్ గల్లా ఫుడ్స్-భూముల పిటిషన్ పై హైకోర్టు నోటీసులుఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిసిన ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన గల్లా సంస్ధలు ఇప్పుడు వైసీపీ హయాంలో వరుసగా ఇబ్బందుల్లో పడుతున్నాయి.… Read More
టార్గెట్ సెక్స్ వర్కర్స్-పోర్న్ సైట్లు జల్లెడ పడుతున్న తాలిబన్లు-జాబితా సిద్ధమయ్యాక బహిరంగ శిరచ్చేదనం...ఆఫ్గనిస్తాన్లో ఇక రేపో మాపో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తాలిబన్లు... తమ పాలన ఎలా ఉండబోతుందో ఇప్పటినుంచే ప్రజల్లోకి సంకేతాలు పంపిస్తున్నారు. దేశం… Read More
జీవీఎంసీ కమిషనర్ సృజన ట్వీట్ కలకలం-వైసీపీ నేతలతో వార్ నేపథ్యం-ఏం జరుగుతోంది ?ఏపీలో మూడు రాజధానులు తెరపైకి వచ్చాక విశాఖకు పెరిగిన ప్రాధాన్యత ఇప్పుడు అక్కడ వైసీపీ నేతలకు వరంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మార్చుకు… Read More
Teachers Day : గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా... సీఎం జగన్ టీచర్స్ డే శుభాకాంక్షలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.'చదువే తరగని ఆస్తి.. గురువే రూపశి… Read More
Nipah Virus : కేరళలో నిఫా కలకలం-12 ఏళ్ల బాలుడు మృతి-ఓవైపు కరోనా వణికిస్తుండగానే...కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. కోజికోడ్లో 12 ఏళ్ల ఓ బాలుడు నిఫా వైరస్ బారినపడి మృతి చెందాడు.ఆదివారం(సెప్టెంబర్ 5) తెల్లవారుజామున అతను మృతి చెందిన… Read More
0 comments:
Post a Comment