పారిస్: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్.. భారత్ను తీవ్రంగా దెబ్బకొడుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. లక్షల్లో నమోదవుతున్నాయి. దానికి అనుగుణంగా మరణాలు రికార్డవుతున్నాయి. కొద్దిరోజులుగా రోజూ మూడు లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయంటే వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా- యాక్టివ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vfGS42
పదేళ్లకు సరిపడే ఆక్సిజన్ ఉత్పత్తి చేసే జనరేటర్లు..భారత్కు: ఓ2, వెంటిలేటర్లు: ఫ్రాన్స్ తక్షణ సహాయం
Related Posts:
ఎన్నాళ్లో వేచిన ఉదయం .. ఇవాళే తీరింది. మంత్రి పదవీపై ఎర్రబెల్లిహైదరాబాద్ : కేసీఆర్ క్యాబినేట్ లో కీలకమైన పంచాయతీరాజ్ శాఖ లభించడంపై ఎర్రబెల్లి దయాకర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇం… Read More
ఆమె ఎత్తు 3.2, అతని ఎత్తు 5.4 అడుగులు ... ప్రేమించుకుని పరిణయమాడిన ఆదర్శ జంటఆమె ఎత్తు 3.2 అడుగులు, అతని ఎత్తు 5.4 అడుగులు... అయినా సరే వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరికోసం ఒకరు బ్రతకాలని నిర్ణయించుకున్నారు . ప్రేమకు శరీరంతో ప… Read More
ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఇంటెలిజెన్స్ బ్యూరోలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 318 ఆఫీసర్, అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన… Read More
ఒక అల్లుడు, ఒక మరదలు, ఒక తమ్ముడు..ఇదీ టీడీపీ అభ్యర్థల జాబితాఅమరావతి: రాజకీయాల్లో బంధుప్రీతి సాధారణమే. బాగా సంపాదించిన, పేరూ ఉన్న నాయకులు తమ కుటుంబీకులను, తమ బంధుగణాన్ని కూడా రాజకీయాల్లో దింపడానికి ప్రయత్నింస్తు… Read More
ఛీ వీడి కక్కుర్తిలో కమండలం..! పానీ పూరి కోసం ప్రాణం తీసుకున్నాడు..!!హైదరాబాద్ : క్షణికావేశం ఎంత అనర్థానికి దారితీస్తుందో ఈ ఉదంతం గురించి తెలుసుకుంటే సరిపోతుంది. విచక్షణ కోల్పోతే, ఆవేశం కట్టలు తెచ్చుకుంటే ఎంత అద… Read More
0 comments:
Post a Comment