పారిస్: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్.. భారత్ను తీవ్రంగా దెబ్బకొడుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. లక్షల్లో నమోదవుతున్నాయి. దానికి అనుగుణంగా మరణాలు రికార్డవుతున్నాయి. కొద్దిరోజులుగా రోజూ మూడు లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయంటే వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా- యాక్టివ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vfGS42
Monday, April 26, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment