ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఇద్దరు అసిస్టెంట్ కానిస్టేబుల్స్ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడి చేసి హతమార్చారు. ఇది మావోయిస్టుల ఘాతుకమా లేక వ్యక్తిగత కక్షల నేపథ్యంలో జరిగిందా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... సుక్మా జిల్లాలోని బెజ్జీ పోలీస్ స్టేషన్లో పునెం హరమ(29),ధనిరాం కశ్యప్(31) అసిస్టెంట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mS9PjE
ఛత్తీస్గఢ్లో దారుణం... ఇద్దరు కానిస్టేబుల్స్ దారుణ హత్య... పదునైన ఆయుధాలతో దాడి...
Related Posts:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: దర్శి నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా దొనకొండ, ముండ్లమూరు, తాళ్లూరు మండలాలు దర్శి నియోజకవర్గం లో చేరాయి. సీనియర్ నేత కాటూరి నారాయణస్… Read More
గులాబీ బాస్కు పసుపు ఫీవర్? కూతురు కోసం రంగంలోకి కేసీఆర్?కారు - సారు - పదహారు నినాదంతో టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది. 16 సీట్లు తమవేనని గులాబీ నేతలు ఢంకా బజాయించి చెబుతున్నారు. అయితే నిజామాబాద్లో నెలకొన… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నెల్లూరు రూరల్ యోజకవర్గం గురించి తెలుసుకోండినెల్లూరు జిల్లా ముఖ్య కేంద్రంలో పట్టణ-గ్రామీణ ప్రాంతాల కలయికే నెల్లూరు రూరల్ నియోజకవర్గం. 2009 నియోజక వర్గా ల పునర్విభజన వరకు ప్రధానం… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: సర్వేపల్లి నియోజకవర్గం గురించి తెలుసుకోండినెల్లూరు జిల్లా రంజైన రాజకీయాలకు చిరునామా సర్వేపల్లి. ఈ నియోజకవర్గం లో జిల్లా సీనియర్ రాజకీయ నేతలైన సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి..ఆదాల ప్ర… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: యర్రగొండపాలెం నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాలు పూర్తిగా ఈ నియోజకవర్గం లో చేరాయి.తొలుత 1955 నుండి 1972 వరకరు ఎ… Read More
0 comments:
Post a Comment