హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. నిర్వహించ తలపెట్టిన మూడు రోజుల నిరాహార దీక్ష కొనసాగుతోంది. లోయర్ ట్యాంక్బండ్లోని ఇందిరాపార్క్ వద్ద ఒక్కరోజు మాత్రమే నిరాహార దీక్ష చేయడానికి పోలీసులు ఆమెకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. జూబ్లీహిల్స్ లోటస్పాండ్లోని తన నివాసం వద్ద ఆమె దీక్షను కొనసాగిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PYxrqX
Thursday, April 15, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment