దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కుంభమేళాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక కుంభమేళా కేవలం ప్రతీకాత్మకంగానే జరగాలని... తద్వారా కోవిడ్ 19పై పోరాటాన్ని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కుంభమేళాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇక భక్తులెవరూ ప్రత్యక్షంగా అందులో పాల్గొనవద్దని... కేవలం లాంఛనప్రాయ కార్యక్రమంగా దాన్ని నిర్వహించాలని ప్రధాని మోదీ పరోక్షంగా సూచించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3v2dXk3
కుంభమేళాపై మోదీ కీలక వ్యాఖ్యలు... ఇక ప్రతీకాత్మకంగానే జరపాలని విజ్ఞప్తి... గడువుకు ముందే ముగిస్తారా?
Related Posts:
ఆ జ్యువెల్లరీ షాపు చోరీలో మరో ట్విస్ట్.. అప్పుడేమో నటితో పరార్..! ఇప్పుడేమో మరో కోణం..!!చెన్నై : తిరుచ్చిలోని ప్రముఖ జ్యువెల్లరీ షాపులో ఇటీవల జరిగిన దొంగతనంలో కొత్త ట్విస్ట్ బయటపడింది. దాదాపు 13 కోట్ల రూపాయల మేర చోరీ దొంగతనం జరిగిందన్న వా… Read More
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్: మహారాష్ట్ర బీజేపీ-శివసేనదే, హర్యానాలో కమలం హవాముంబై: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ నేడు (అక్టోబర్ 21) పూర్తయింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరిగింది. ని… Read More
Maharashtra, Haryana exit polls: మహారాష్ట్రలో బీజేపీ-శిసేన దాదాపు క్లీన్స్వీప్! హర్యానాలోనూ కాషాయమేముంబై: మహారాష్ట్రలో సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికలు ముగియడంతో పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. దాదాపు అన్ని… Read More
టీవీ9 ఎగ్జిట్పోల్-మహారాష్ట్రలో బీజేపీ-సేనకే మళ్లీ పట్టం, హర్యానాలో కూడా, విపక్షానికే కాంగ్రెస్..మరాఠా గడ్డపై బీజేపీ-శివసేన మరోసారి జెండా ఎగరేయబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి మెజార్టీ సాధించబోతోంది. ఈ మేరకు టీవీ9 సిసిరో ఎగ్జిట్ పోల్స్ ప్రకటించా… Read More
ఎగ్జిట్ పోల్స్: మహారాష్ట్ర కాషాయ కూటమిదే: కాంగ్రెస్-ఎన్సీపీలకు భారీ ఓటమి తప్పనట్టేముంబై: మహారాష్ట్రలో మరోసారి కాషాయ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ-శివసేన కూటమి వరుసగా రెండోసారి అధికారాన్ని హస్… Read More
0 comments:
Post a Comment