ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తోన్న కడప జిల్లా పులివెందులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఫిర్యాదు నమోదైంది. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైసీపీపై విమర్శలు గుప్పించిన పవన్.. సీఎం జగన్ సొంతూరు పులివెందులనూ తిట్టిపోయడం తెలిసిందే. ఏకంగా పులివెందుల మున్సిపల్ కార్యవర్గమే పవన్ పై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fDLRal
పవన్ మెడకు పులివెందుల ఉచ్చు -జగన్ ఇలాకాలో జనసేనానిపై పోలీసులకు ఫిర్యాదు -మున్సిపల్ కార్యవర్గం ఫైర్
Related Posts:
సికింద్రాబాద్-దానాపూర్ స్పెషల్ ట్రైన్లో మంటలు... రైలు దిగి పరుగులు పెట్టిన ప్రయాణికులుసికింద్రాబాద్-దానాపూర్ మధ్య నడుస్తున్న స్పెషల్ ట్రైన్(02788)లో గురువారం(ఏప్రిల్ 16) మంటలు చెలరేగాయి. ఎస్-2 స్లీపర్ కోచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంత… Read More
జగన్ నోట లాక్డౌన్ మాట- నిన్న ఆరు వేల కేసులు- ఏం జరుగుతోంది ?ఏపీలో కరోనా దారుణంగా విజృంభిస్తోంది. రోజు వారీ కొత్త కేసులు ఆరువేలు దాటిపోయాయి. గత మూడు రోజుల్లో రోజువారీ కొత్త కేసుల సంఖ్య నాలుగు వేల నుంచి ఆరు వేలకు… Read More
అమెరికా కాల్పులు: మృతుల్లో నలుగురు సిక్కులు.. సంతాపంగా వైట్ హౌస్పై జాతీయ జెండా అవనతం...అమెరికాలోని ఇండియానా పోలిస్లో చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు సిక్కు వ్యక్తులు ఉన్నట్లు ఆ కమ్యూనిటీ వ… Read More
Friends: రేయ్, నేను మీ మమ్మి రాత్రి.... పచ్చి బూతులు, కోడి కోసినట్లు కోసేశాడు, లిక్కర్ ఎఫెక్ట్ !బెంగళూరు: కలసిమెలసి తిరుగుతున్న బాల్య స్నేహితులు ఒకే చోట పని చేస్తున్నారు. సినిమాలు, షికార్లకు వెళ్లినా, మందు పార్టీలకు, డాబాలకు వెళ్లినా ఇద్దరూ కలిసే… Read More
దేవుళ్ల చిత్రపటాల ముందు బిడ్డ నరబలి.. ఎవరో ఆ విషయం చెప్పడంతో... సూర్యాపేట ఘటనలో షాకింగ్ విషయాలుపూజల పేరుతో కొంతమంది తల్లిదండ్రులు కన్నబిడ్డలను బలిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో తరచుగా వెలుగుచూస్తున్నాయి. రెండు రోజుల క్రితం తమిళనాడులో ఓ తల్లి తన ఇద్… Read More
0 comments:
Post a Comment