ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తోన్న కడప జిల్లా పులివెందులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఫిర్యాదు నమోదైంది. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైసీపీపై విమర్శలు గుప్పించిన పవన్.. సీఎం జగన్ సొంతూరు పులివెందులనూ తిట్టిపోయడం తెలిసిందే. ఏకంగా పులివెందుల మున్సిపల్ కార్యవర్గమే పవన్ పై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fDLRal
Sunday, April 4, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment