మహారాష్ట్రలో కరోనా బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే . దేశవ్యాప్తంగా నమోదైన కేసులో సగానికి ఒక మహారాష్ట్ర నుండే నమోదవుతున్నాయి. ఇక ముంబై నగరంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది . తాజాగా ముంబై సమీపంలోని ఒక ఆస్పత్రిలో కరోనా కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం ఉద్రిక్తతకు కారణమైంది. ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత వల్లే వారు మరణించారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e1I0kK
మహారాష్ట్రలో మరణ మృదంగం : ఆస్పత్రులలో ఆక్సిజన్ కొరత, ఒకే ఆస్పత్రిలో ఒకే రోజు ఏడుగురు మృతితో ఉద్రిక్తత
Related Posts:
లాక్ డౌన్ వేళ.. హైదరాబాద్లో ఒకే ఇంట్లో నలుగురు ఆత్మహత్య..కరోనా లాక్ డౌన్ వేళ హైదరాబాద్ అల్మాస్ గూడలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను హరీష్, స్వప్న, గిరీష… Read More
కరోనా: ప్రధాని మోదీ కీలక అడుగు.. లాక్డౌన్ మళ్లీ పొడగింపు?.. 27న సీఎంలతో కాన్ఫరెన్స్..ప్రపంచ సినారియోకు అనుగుణంగా భారత్ లోనూ కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. బుధవారం నాటికి మన దగ్గర కేసుల సంఖ్య 20471గా నమోదైంది. అందులో 3959మందికి న… Read More
ఇప్పుడు జాగ్రత్తపడకపోతే ఆకలి చావులు తప్పవు: ఐక్యరాజ్యసమితి వార్నింగ్ఐక్యరాజ్యసమితి: కరోనావైరస్ ప్రపంచదేశాలను కబళిస్తున్న నేపథ్యంలో ఆహార భద్రత లేకుండా ఉన్న వారి సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయని ఐక్యరాజ్య సమితి వరల్… Read More
corona lockdown: పారిశుద్ధ్య కార్మికులకు వడ్డించి, వారితో భోజనం చేసిన కేటీఆర్హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తి నివారణలో వైద్య సిబ్బంది, పోలీసులతోపాటు పారిశుద్ధ్య కార్మికులు కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యం కే… Read More
జగన్ సర్కార్ సస్పెండ్ చేసిన ఆ అధికారికి కేంద్రంలో కీలక పదవి..ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు మాజీ సీఈవో,ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిశోర్కు కేంద్రం పదోన్నతి కల్పించింది. ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా పదోన్నతి… Read More
0 comments:
Post a Comment