భారత్ ప్రపంచానికే ఫార్మసీగా మారుతోందన్న ప్రధాని మోడీ, కరోనా సంక్షోభంపై భారత్ పోరాటం తుది దశకు చేరుకుందన్న ఆరోగ్య మంత్రి హర్షవర్దన్, భారత్ కోవిడ్ 19 మార్గాన్ని బెక్హామ్ తరహాలో నిటారుగా వంచగలిగిందన్న రిజర్వు బ్యాంకు.. ఈ ప్రకటనలు విన్న వారెవరికైనా భారత్ పూర్తిగా కరోనాను తరిమేసిందన్న ఆలోచన కలుగుతుంది. కానీ ఈ అంచనాలన్నీ తప్పేనని తేలడానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OLESkA
భారత్లో కోవిడ్ విజృంభణ వెనుక ? మోడీ సర్కార్ తప్పిదాలివే- సర్వత్రా ఇదే చర్చ
Related Posts:
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై పాటియాల హౌస్ కోర్టు స్టే: ఇప్పట్లే ఉరి లేనట్లే..న్యూఢిల్లీ: నిర్భయ కేసులో పాటియాల హౌస్ కోర్టు సంచలన తీర్పు విధించింది. నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే … Read More
రెస్టా'రెంట్ ఓపెన్ చేయాలంటే 45 డాక్యుమెంట్స్.. గన్ లైసెన్స్కు కేవలం 19 డాక్యుమెంట్స్..'దేశ రాజధాని ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో కాల్పుల కలకలం గన్ కల్చర్పై చర్చకు తెర లేపింది. నిందితుడికి గన్ ఎక్కడి నుంచి వచ్చిందన్న ప… Read More
సెన్సెక్స్ 190..నిఫ్టీ 73 పాయింట్లు : బడ్జెట్ నేపథ్యంలో నష్టాలబాట పట్టిన మార్కెట్లుముంబై: శనివారం రోజున కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేను విడుదల చేసింది. వృ… Read More
వైసీపీలో కలకలం.. అమరావతి రైతులకు ఎంపీ కృష్ణదేవరాయలు సంఘీభావం.. మందడంలో మంతనాలుమూడు రాజధానుల ఏర్పాటుపై సీఎం జగన్ పట్టుదలగా ముందుకెళుతోన్నవేళ.. అమరావతి రైతలు నిరసనలకు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు సంఘీభావం తెలపడం అధికార వైసీప… Read More
NCERTలో ఉద్యోగాలు: స్టోర్ కీపర్తో సహా పలు ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోండినేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎడిటర్, స్టోర్… Read More
0 comments:
Post a Comment