చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులతోపాటు మరణాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. పలువురు రాజకీయ నేతలు కూడా కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. టీడీపీ చిత్తూరు నగర కన్వీనర్ కఠారి ప్రవీణ్ సోమవారం మహమ్మారి బారినపడి కన్నుమూశారు. కరోనా లక్షణాలతో కఠారి ప్రవీణ్ నాలుగు రోజుల క్రితం తిరుపతి సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. పాజిటివ్గా తేలడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dWvOmN
టీడీపీ కీలక నేత కఠారి ప్రవీణ్ ఆకస్మిక మృతి: చంద్రబాబు, లోకేష్ దిగ్భ్రాంతి
Related Posts:
24కి చేరిన మృతుల సంఖ్య.. ఢిల్లీలోని అమెరికన్లకు యూఎస్ఏ కీలక సూచన..మూడు రోజుల హింసాత్మక ఘటనల తర్వాత ఈశాన్య ఢిల్లీలో బుధవారం పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. అల్లర్లు చోటు చేసుకున్న ప్రాంతాల్లో పోలీసులు అణువణువు గాలిస్తు… Read More
ఎల్ఐసీలో ఉద్యోగాలు: 218 ఏఏఓ పోస్టులకు అప్లయ్ చేయండిలైఫ్ ఇన్ష్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస… Read More
జమ్మూకాశ్మీర్లో కేంద్ర చట్టాల అమలుకు కేబినెట్ ఆమోదంన్యూఢిల్లీ: ఇక నుంచి కేంద్ర చట్టాలు కూడా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అమలు కానున్నాయి. తాజాగా, కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్ ఉమ్మడి జాబితాలో కేంద్ర చట… Read More
భారతీయుడు 2 ప్రమాదంతో భారీ మార్పులు.. డైరెక్టర్ శంకర్ సంచలన కామెంట్లు..ప్రతిష్టాత్మక భారతీయుడు 2 సినిమా షూటింగ్ లో క్రేన్ ప్రమాదం ఘటన ఫిలిం ఇండస్ట్రీని నిర్ఘాతపర్చింది. గతవారం చెన్నై శివారులో జరిగిన ప్రమాదంలో యూనిట్ లోని … Read More
హత్యకు గురైన ఐబీ ఆఫీసర్ కుటుంబ సభ్యుల ఆవేదన ఇదీ.. అతనే బాధ్యుడని ఆరోపణలు..ఢిల్లీ ఇంటెలిజెన్స్ బ్యూరో కానిస్టేబుల్ అంకిత్ శర్మ హత్యతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే అంకిత్ శర్మ హత్యకు గురయ్యా… Read More
0 comments:
Post a Comment