చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులతోపాటు మరణాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. పలువురు రాజకీయ నేతలు కూడా కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. టీడీపీ చిత్తూరు నగర కన్వీనర్ కఠారి ప్రవీణ్ సోమవారం మహమ్మారి బారినపడి కన్నుమూశారు. కరోనా లక్షణాలతో కఠారి ప్రవీణ్ నాలుగు రోజుల క్రితం తిరుపతి సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. పాజిటివ్గా తేలడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dWvOmN
Monday, April 26, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment