భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో భారతదేశం తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది . రోజువారీ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి భారతదేశాన్ని రోజురోజుకు దారుణ స్థితికి చేరుస్తుంది. ఇదిలా ఉంటే కరోనా పాజిటివ్ బారిన పడిన ఒక వ్యక్తి నుండి ఎంతమందికి కరోనా సోకే అవకాశం ఉంది అన్న దానిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tZfsiA
ఒకరి నుండి కరోనా ఎంత మందికి వ్యాపిస్తుందో తెలుసా..షాకింగ్ విషయం చెప్పిన కేంద్రం!!
Related Posts:
Lockdown lovers,భలే చాన్స్, ఎస్కేప్, పెళ్లికి కోర్టు గ్రీన్ సిగ్నల్,పోలీసులకు చిర్రెత్తి,కేసు పెట్టితిరువనంతపురం: ప్రపంచంలోని ప్రజలు అందరూ కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు తల్లడిల్లిపోతున్నారు. కరోనా వైరస్ ను అరికట్టడానికి భారతదేశం మొత్తం లాక్ డౌన్ అమల… Read More
వరద చుతుర్థి, సంకటహర చతుర్థి వ్రతాలు ఏంటి..? వాటిని ఎలా ఆచరించాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
మణిపూర్ యువకులపై జాత్యహంకారం: కేటీఆర్ ఆగ్రహం, సూపర్మార్కెట్పై కేసుహైదరాబాద్: వనస్థలిపురంలోని ఓ సూపర్ మార్కెట్లోకి విదేశీయులనే అనుమానంతో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువకులను అనుమతించని ఘటనపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మ… Read More
ఏపీలో కరోనా: గుంటూరులో తొలి మరణం.. మళ్లీ పెరిగిన కేసులు.. ఒక్క జిల్లాలోనే 11 మందికి వైరస్ఆంధ్రప్రదేశ్లో కొవిడ్-19 మరణాలు, కేసుల సంఖ్య మళ్లీ పెరిగాయి. గుంటూరు జిల్లాలో తొలి కరోనా మరణం చోటుచేసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయినవారి సం… Read More
ఇలాంటి సమయంలోనా రాజకీయాలు : వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు . లాక్డౌన్ కాలంలో పేద ప్రజలు ఇబ్బందులు రాకుండా ఆంధ్రప్రద… Read More
0 comments:
Post a Comment