భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో భారతదేశం తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది . రోజువారీ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి భారతదేశాన్ని రోజురోజుకు దారుణ స్థితికి చేరుస్తుంది. ఇదిలా ఉంటే కరోనా పాజిటివ్ బారిన పడిన ఒక వ్యక్తి నుండి ఎంతమందికి కరోనా సోకే అవకాశం ఉంది అన్న దానిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tZfsiA
Monday, April 26, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment