భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో భారతదేశం తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది . రోజువారీ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి భారతదేశాన్ని రోజురోజుకు దారుణ స్థితికి చేరుస్తుంది. ఇదిలా ఉంటే కరోనా పాజిటివ్ బారిన పడిన ఒక వ్యక్తి నుండి ఎంతమందికి కరోనా సోకే అవకాశం ఉంది అన్న దానిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tZfsiA
ఒకరి నుండి కరోనా ఎంత మందికి వ్యాపిస్తుందో తెలుసా..షాకింగ్ విషయం చెప్పిన కేంద్రం!!
Related Posts:
disha case encounter: చట్టం తన పని తాను చేసింది: ఎన్ కౌంటర్పై సీపీ సజ్జనార్ కీలక విషయాల వెల్లడిహైదరాబాద్: సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ దిశ అత్యాచారం, హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్ వివరాలను శుక్రవారం మీడియాకు తెలియజేశారు. దిశ ఘటన కేసులో అన్ని కోణ… Read More
disha case encounter:దిశనే కాదు, తెలంగాణ, ఏపీ, కర్ణాటకలోనూ నిందితుల ఆగడాలు:సీపీదిశ హత్య కేసు నిందితులపై ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందో సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ వివరించారు. సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం వెళ్లిన సమయంలో ని… Read More
భార్య, కోడలిపై అనుమానం.... పోడిచి చంపిన రిటైర్డ్ టీచర్ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు విచక్షణ కోల్పోయాడు. ఆరుపదుల వయస్సున్న భార్యతో పాటు తన స్వంత కోడలిపైన అనుమానాలు ఏర్పరచుకున్నాడు. ఇతరులతో అక్రమ సంబంధం ఉందని అనుమ… Read More
Disha case encounter: గర్వంగా ఉంది, నిబద్ధత గల అధికారి: సీపీ సజ్జనార్ సోదరుడుబెంగళూరు/హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులను సైబరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని పోలీసులు శుక్రవారం ఉదయం ఎన్కౌ… Read More
వారికి భారత పౌరసత్వం భరోసా కల్పిస్తుంది: ప్రధాని మోడీన్యూఢిల్లీ: తమ సొంతదేశాల్లో వివక్షకు గురవుతున్న వారికి భారత పౌరసత్వం ఒక భరోసాను ఇస్తుందని చెప్పారు ప్రధాని మోడీ. అంతేకాదు రేపటి వారి జీవితంకు గ్యారెంట… Read More
0 comments:
Post a Comment