Tuesday, April 13, 2021

మహిళను రెండో పెళ్లి చేసుకున్న తల్లి... విచిత్ర ప్రవర్తన.. శివుడు,శక్తి అంటూ కన్నబిడ్డలనే నరబలికి...

తమిళనాడులో ఓ విచిత్ర ఘటన వెలుగుచూసింది. రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో వెలుగుచూసిన సంఘటనను గుర్తుకు తెచ్చేలా ఈ సంఘటన కనిపిస్తోంది. మదనపల్లెలో శివ పూజ పేరుతో ఉన్నత విద్యావంతులైన ఇద్దరు తల్లిదండ్రులు కన్నబిడ్డలనే బలితీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడులోనూ ఓ తల్లి తన పిల్లలను శివుడు,శక్తి అని పిలుస్తూ వారిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g8aFY9

Related Posts:

0 comments:

Post a Comment