తమిళనాడులో ఓ విచిత్ర ఘటన వెలుగుచూసింది. రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో వెలుగుచూసిన సంఘటనను గుర్తుకు తెచ్చేలా ఈ సంఘటన కనిపిస్తోంది. మదనపల్లెలో శివ పూజ పేరుతో ఉన్నత విద్యావంతులైన ఇద్దరు తల్లిదండ్రులు కన్నబిడ్డలనే బలితీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడులోనూ ఓ తల్లి తన పిల్లలను శివుడు,శక్తి అని పిలుస్తూ వారిని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g8aFY9
మహిళను రెండో పెళ్లి చేసుకున్న తల్లి... విచిత్ర ప్రవర్తన.. శివుడు,శక్తి అంటూ కన్నబిడ్డలనే నరబలికి...
Related Posts:
కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం, హస్తినలో బండి సంజయ్ హాట్ కామెంట్స్..మొన్న కేసీఆర్ హస్తిన పర్యటించుకోగా.. నిన్న హస్తిన బాట పట్టారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఆ వెంటనే కేసీఆర్ లక్ష్యంగా విమర్శలను ఎక్కుపెట్టారు. కేసీఆర్ అంటే… Read More
సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని హత్యలు చేసిన 'ట్విటర్ కిల్లర్'కు మరణ శిక్షట్విటర్ ద్వారా పరిచయం పెంచుకుని 9 మందిని హతమార్చిన జపనీయుడికి మరణ శిక్ష పడింది. ‘ట్విటర్ కిల్లర్’గా పేరుపడిన తకహిరో షిరాయిషీ ఇంటిలో మనుషుల శరీర భాగాలు… Read More
co-win: కరోనా వ్యాక్సినేషన్పై కేంద్రం కీలక ప్రకటన -మీకూ టీకా కావాలంటే ఈ యాప్ ద్వారాదేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియకు గ్రౌండ్ ప్రిపరేషన్ జోరుగా సాగుతోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం డీటెయిల్డ్ గైడ్… Read More
91.4 శాతం: స్పూత్నిక్-వీ వ్యాక్సిన్ తాజా క్లినికల్ ట్రయల్స్.. 26 వేల మందికి..కరోనా వైరస్ కోసం వ్యాక్సిన్ ప్రయోగాలు చివరి దశకు చేరుకున్నాయి. అయితే ఏ వ్యాక్సిన్ ఎంతమేర ప్రభావం చూపిస్తుందో అనే అంశంపై రోజుకో విషయం వెలుగులోకి వస్తోం… Read More
కేసీఆర్కు దెబ్బ మీద దెబ్బ: అందుకే జాబ్స్ నోటిఫికేషన్స్ గుర్తొచ్చాయి, పోలీసులకు కిషన్ రెడ్డి సూచనహైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని సహా కేంద్రమంత్రులను కలవడం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. బీజేపీతో టీఆర్ఎస్ ప… Read More
0 comments:
Post a Comment