ఏకపక్షంగా సాగుతుందని భావించిన తిరుపతి ఉపఎన్నిక కాస్తా చివరికొచ్చేసరికి హోరాహోరీగా మారిపోయింది. నోటిఫికేషన్ తర్వాత ఉన్న పరిస్దితులు చివరి వరకూ కొనసాగకపోగా.. కొత్త సమస్యలు, వివాదాలు ఉపఎన్నికలో అజెండాగా మారిపోయాయి. అన్నింటికంటే మించి ప్రతీ రోజూ వందల సంఖ్యలో వస్తున్న కొత్త కరోనా కేసులు ఓటింగ్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారంలో పాల్గొన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tjBsEB
రేపటితో తిరుపతిలో గప్చుప్-చంద్రబాబుపై దాడి, గురుమూర్తి కులం ప్రభావమెంత ?
Related Posts:
ఎలక్ట్రిక్ వెహికిల్ కొంటే బంపర్ ఆఫర్.. పన్ను రాయితీ ఎంతో తెలుసా..!!న్యూఢిల్లీ : నవ భారతం కాలుష్య కాసారంగా మారుతుండటంతో కేంద్రం ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. కర్భన ఉద్గారాలను నియంత్రించేందుకు చర్యలు చేపడుతుంది. ఇప్పటికే… Read More
10, 20కి చీరలు.. అవన్నీ ట్రిక్కులు.. మీ ప్రాణాలకు ప్రమాదం అక్కలు (స్పెషల్ స్టోరీ)పెద్దపల్లి : ఆఫర్లంటే ఎవరికైనా ఆశ పుడుతుంది. ధర తక్కువ అంటే అవసరమున్నా, లేకున్నా కొనేస్తారు. అది మానవ నైజం. అలా కేవలం 10, 20 రూపాయలకే చీరలు ఇస్తామంటే … Read More
50 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థల్లో డిజిటల్ చెల్లింపులు చేస్తే ఇకపై అదనపు ఛార్జీలు ఉండవు: కేంద్రంన్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు నడుం బిగించింది కేంద్ర ప్రభుత్వం. రూ. 50 కోట్లు టర్నోవర్ ఉన్న సంస్థల్లో డిజిటల్ పద్ధతిలో చెల్లింపు… Read More
ప్రత్యేక న్యాయ స్థానం సంచలన తీర్పు..! రాజద్రోహం కేసులో వైకోకు ఏడాది జైలుశిక్ష..!!చెన్నై/హైదరాబాద్ : తమిళ నాడు రాజకీయాల్లో మరో కుదపు చోటుచేసుకుంది. రాజద్రోహం కేసులో ఎండీఎంకే అధినేత వైకోకు ప్రత్యేక కోర్టు యేడాది జైలు శిక్ష విధించింది… Read More
తెలివి తెల్లారినట్టే ఉంది..!బిర్యానీతో పాటు 40 వేలు సమర్పించుకున్న జీనియస్ ఉమెన్..!!చెన్నై/హైదరాబాద్ : ఆర్డర్ చేసిన డెబ్బై రూపాయల బిరియాని రాకపోయేసరికి తిరిగి ఆ డెబ్బై రూపాయలను పొందడానికి ఏకంగా 40వేల రూపాయలు డిపాజిట్ చేసింది సదరు మహిళ… Read More
0 comments:
Post a Comment