ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం లేదంటూ కాకతీయ యూనివర్సిటీలో ఆత్మహత్యాయత్నం చేసుకున్న విద్యార్ధి బోడ సునీల్ హైదరాబాద్ లో ఈ రోజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్ధి సునీల్ మృతితో వరంగల్ విద్యార్ధి లోకంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dstpi3
Thursday, April 1, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment