ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం లేదంటూ కాకతీయ యూనివర్సిటీలో ఆత్మహత్యాయత్నం చేసుకున్న విద్యార్ధి బోడ సునీల్ హైదరాబాద్ లో ఈ రోజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్ధి సునీల్ మృతితో వరంగల్ విద్యార్ధి లోకంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dstpi3
ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం చేసిన కేయూ విద్యార్ధి మృతి
Related Posts:
ప్రధాన నగరాల్లో సంపూర్ణ లాక్డౌన్: జెట్ స్పీడ్తో కొత్త కేసులు: మూడు లక్షల మార్క్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు భయానకంగా పెరుగుతున్నాయి. ఇదివరకు 20 వేల లోపే నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య ఉన్నట్టుండి పెరుగుదల బాట పట్టింది. రోజు… Read More
వామ్మో అంజలి.. 18 పెళ్లిళ్లతో తెలుగు యువతి సంచలనం -శోభనం కాగానే నగలు, డబ్బుతో పరార్‘నమస్తే అండీ, ఊరికి కొత్త, ఈ వీధిలోనే ఉంటున్నాం, కాస్త ఈ వివరాలు చెబుతారా..' అంటూ సంవాదం మొదలుపెడతారు. క్రమంగా పరిచయం పెరిగేకొద్దీ తమది పొద్దికైన సంప్… Read More
షాకింగ్: తీన్మార్ మల్లన్న ఓటమిని తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య -పార్టీలే సూసైడ్ చేసుకోవాలంటూఎప్పుడో ఏడేళ్ల కిందట.. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం ఓ నిరసన రూపంగా కొనసాగింది. ఆ తీవ్ర చర్యలు మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చాయి. నాడు రాష్ట్రం కోసం వందల మ… Read More
ముఖేష్ అంబానీ ఇంటి వద్ద కారు బాంబు కేసులో ట్విస్ట్.. బుకీ అరెస్ట్: ముంబై ఇండియన్స్ బ్యాగ్ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ బంగళా.. అంటాలియా వద్ద పేలుడు వస్తువులను నింపిన కారును పార్క్ చేసి ఉంచిన ఘటనలో అనూహ్య పరిణామం చోటు చేసుక… Read More
గంటాకు ఎసరు: పొమ్మనలేక పొగ: ఓటమికి ఆయనే బాధ్యుడు: చంద్రబాబుకు విశాఖ నేతల ఘాటు లేఖవిశాఖపట్నం: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి.. సరికొత్త సమీకరణాలకు దారి తీసేలా కనిపిస్తోంది. విశాఖపట్నం నగరంపై గట… Read More
0 comments:
Post a Comment