శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లు పెరిగిపోయారని, ఎంతో విలువైన ఎర్రచందనం సంపదను రక్షించుకోవడంలో, స్మగ్లర్స్ను కట్టడి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. స్మగ్లర్లు రోజురోజుకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారని... అధికారులపై దాడులకు దిగుతున్న ప్రభుత్వం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dwGvLk
ఆ విషయంలో ఏపీ ప్రభుత్వం ఫెయిల్... బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు
Related Posts:
కోటికి ఎగతాళా ? అప్పట్లో చంద్రబాబు ఇచ్చిందెంత ? సజ్జల సూటి ప్రశ్న...ఏపీలో విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ప్రమాదం నేపథ్యంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ప్రకటించింది. ఇది ఏపీ చరిత్రలోనే రి… Read More
Coronavirus: ఢాం....ఢాం అని కొడుకు పెళ్లి చేసిన ఎమ్మెల్యే, కట్నంగా కరోనాను తెచ్చుకున్నాడు, పాపం !బెంగళూరు/ బళ్లారి: కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు ఎప్పుడు ఏ చేదువార్త వినాలో అని ప్రజలు హడలిపోతున్నారు. ఇటీవల కొడుకు పెళ్లి ఢాం.. ఢాం... అంటూ ఆర్బాటంగ… Read More
కరోనా విషయంలో ఢిల్లీ కంటే హైదరాబాద్ సేఫ్ అంటున్న రకుల్ ప్రీత్ సింగ్దేశవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరుగుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కరోనా హాట్ స్పాట్ గా మారిందని ఆందోళన వ్యక్తమవుతోంది.ఇదే సమయంలో హైదరా… Read More
కరోనా భయం వద్దు కానీ, ‘వారియర్స్’కు కేసీఆర్ తీపికబురు, రోగులకు వైద్యంలో రాజీలేదుహైదరాబాద్: కరోనా మహమ్మారి విషయంలో ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, అయితే, అజాగ్రత్త కూడా మంచిది కాదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ర… Read More
రమణ దీక్షితులుపై జగన్ సీరియస్- మాదిరెడ్డి తర్వాత ఆయనేనా ? తెచ్చిపెట్టుకున్న వాళ్లే...విధేయతకు పెద్దపీట వేస్తారని పేరున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆయన విశ్వాసంగా తెచ్చిపెట్టుకున్న వాళ్లే వరుసగా షాకులిస్తున్నారా ? ఆర్టీసీ, ఏపీఐఐసీ వం… Read More
0 comments:
Post a Comment