తిరుపతి: రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రస్తుతం తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక మీదే దృష్టి పెట్టాయి. స్థానిక సంస్థలను పక్కన పెడితే- 2019 తరువాత ఎదురైన తొలి ఎన్నిక కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ 23 నెలల కాలంలో క్షేత్ర స్థాయిలో పార్టీ బలబలాలను బేరీజు వేసుకోవడానికి తిరుపతి ఉప ఎన్నిక ఉపయోగపడుతుందని భావిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3s2K3dC
ఒక తిరుపతి..నలుగురు పవన్ కల్యాణ్లు: ఎలాగంటారా: ఫ్యాన్స్ అయోమయం
Related Posts:
సీఎం కేసీఆర్ చొరవ.. జూరాలకు చేరుతున్న కృష్ఱా జలాలుమహబూబ్ నగర్ : పాలమూరు జిల్లా వాసుల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. సీఎం కేసీఆర్ చొరవతో నీటి విడుదలకు కర్ణాటక ముఖ్యమంత్రి ఓకే చెప్పిన నేపథ్యంలో.. కృష్ణా … Read More
మోడీ ప్రభుత్వం, మునిగిపోయో నావ.. బీఎస్సీ చీఫ్ మాయవతిప్రధాన మంత్రి నరేంద్రమోడీ ,బీఎస్పీ చీఫ్ మాయావతి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనేలా తయారైంది..దళితులపై మాయవతి ముసలి కన్నీరు కారుస్తుందని ,ప్రధాని నరంద్రే … Read More
అది ఇల్లా? పాముల పుట్టా? కోడిగుడ్లను పొదిగినట్టు..! మురిసిపోయిన యజమానిబెంగళూరు: ఎవరి ఇంట్లోనైనా కోడి గుడ్లను పొదుగుతుంది. అది కామన్. ఓ వ్యక్తి ఇంట్లో కోడి గుడ్లను పొదిగినట్లు పాముల గుడ్లు పొదిగాచి. అయిదు కాదు పద… Read More
వారెవ్వా క్యాబాత్ హై: మోడీ ఫ్యాన్స్కు ప్రియాంకా షేక్ హ్యాండ్..వీడియో వైరల్ఇండోర్: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకాగాంధీ ప్రచారంలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. బీజేపీని తన ప్రసంగాలతో చీల్చి చెండాడుతు… Read More
కేసీఆర్ కు షాక్ ఇచ్చిన స్టాలిన్ ... ఫెడరల్ ఫ్రంట్ లో చేరం .. మీరే మా కూటమిలో చేరండిదేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి ఫెడరల్ ఫ్రంట్ ద్వారా ప్రయత్నం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ కోసం అడుగులు వేస్తున్… Read More
0 comments:
Post a Comment