న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా నమోదవుతున్నాయి. జనంపై పంజా విసురుతున్నాయి. ఏ ఒక్క రాష్ట్రం కూడా దీనికి మినహాయింపు కాదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా..అన్ని చోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను చూస్తే మైండ్ బ్లాక్ కావడం ఖాయం. వరుసగా రెండున్నర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QvILdT
Sunday, April 18, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment