ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోటెన్త్,ఇంటర్ పరీక్షల రగడ చిలికి చిలికి గాలివానగా మారింది.పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్ష టిడిపితో పాటుగా కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు,పరీక్షలు కొనసాగించాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో ఈ వ్యవహారం కాస్త కోర్టు మెట్లెక్కింది. న్యాయస్థానంలో ఈ ఎగ్జామ్స్ వార్ ఏ మలుపు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఏపీలో పరీక్షల రగడ : జగన్ కంసుడే.. వారు బతికుంటే కదా భవిష్యత్తు? లోకేష్ ధ్వజం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ezexiw
ఏపీలో పరీక్షల రగడ : టీడీపీ ఫైట్ , జగన్ సర్కార్ నిర్ణయంపై తల్లిదండ్రుల పిల్, హైకోర్టులో పంచాయితీ
Related Posts:
పురుష కమీషన్ కావాలి ... భార్యాబాధితుల డిమాండ్గృహహింస, వేధింపులకు గురవుతుంది మహిళలే కాదు పురుషులు కూడా ఉన్నారంటూ భార్యా బాధితులు ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఆందోళన చేశారు. మహిళల రక్షణకు ఉన్న కఠిన చట… Read More
ఎన్ని దోమలు చనిపోయాయో లెక్కిస్తానా?: విపక్షాలకు వీకే సింగ్, డిగ్గీరాజాపై ఆగ్రహంన్యూఢిల్లీ: పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లోని బాలాకోట్లో చేసిన దాడిలో వందలాదిమంది తీవ్రవాదులు హతమయ్యారని భావిస్తున్నార… Read More
భారత్లో మరిన్ని దాడులు..ఈ సారి ఉగ్రవాదులు ఎలా దాడి చేస్తారో తెలుసా..?ఢిల్లీ: పుల్వామాలో ఉగ్రదాడులు జరిగిన తర్వాత మళ్లీ ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున దాడులకు తెగబడేందుకు వ్యూహాలు రచిస్తున్నారా..? పుల్వామాలో ఓ కారులో పేలుడు పద… Read More
మిగ్-21 వర్సెస్ ఎఫ్-16 ఫైటర్ జెట్: రష్యా నిపుణుడు చెబుతున్నదేంటి..?మాస్కో: కొద్ది రోజుల క్రితం భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ విమానాలతో పోరుసాగింది. అయితే నేటి ఈ పరిస్థితులు ఆనాటి కోల్డ్ వార్ సందర్భంగా అమెరికా.. అప్పటి… Read More
మహాకూటమి కోట కూలుతుందా? మమతను దూరం పెట్టిన కాంగ్రెస్: వామపక్షాలతో పొత్తుకోల్ కత: కేంద్రంలో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కొనడానికి దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కట్టిన మహా కూటమి కోట.. కూ… Read More
0 comments:
Post a Comment