Wednesday, April 28, 2021

ఏపీలో పరీక్షల రగడ : టీడీపీ ఫైట్ , జగన్ సర్కార్ నిర్ణయంపై తల్లిదండ్రుల పిల్, హైకోర్టులో పంచాయితీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోటెన్త్,ఇంటర్ పరీక్షల రగడ చిలికి చిలికి గాలివానగా మారింది.పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్ష టిడిపితో పాటుగా కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు,పరీక్షలు కొనసాగించాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో ఈ వ్యవహారం కాస్త కోర్టు మెట్లెక్కింది. న్యాయస్థానంలో ఈ ఎగ్జామ్స్ వార్ ఏ మలుపు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఏపీలో పరీక్షల రగడ : జగన్ కంసుడే.. వారు బ‌తికుంటే క‌దా భ‌విష్య‌త్తు? లోకేష్ ధ్వజం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ezexiw

Related Posts:

0 comments:

Post a Comment