హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే, గత రెండు మూడు రోజులతో పోలిస్తే బుధవారం కొత్త కరోనా కేసులు కొంతమేర తగ్గాయి. అదే సమయంలో మరణాలు మాత్రం పెరిగాయి. రాష్ట్రంలో బుధవారం 80.181 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 7994 మందికి కరోనా సోకినట్లు తేలింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3t3CnIe
తెలంగాణలో పెరిగిన కరోనా మరణాలు: ‘18ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ ఇప్పుడే కాదు’
Related Posts:
టీడీపీకి షాకిచ్చిన ఆర్జీవీ: రేపు ప్రపంచవ్యాప్తంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అవుతుందంటూ ప్రకటనహైదరాబాద్: అనుకున్నట్లుగానే రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక రాంగోపాల్ వర్మ ఈ చిత్రం చేస్తున్న… Read More
ఆ రెండు జిల్లాలకు కొత్త ఎస్పీలు, ఐబీ చీఫ్పై కొనసాగుతోన్న కన్ఫ్యూజన్హైదరాబాద్ : ఏపీలో ఐపీఎస్ బదిలీలపై పొలిటికల్ వార్ కొనసాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల మంటలు రాజేసింది. వైసీపీ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేయడంతో మొదలై… Read More
ఆర్జేడీలో వారసత్వ పోరు : పార్టీ యూత్ వింగ్ పదవికి తేజస్వియాదవ్ రాజీనామాబీహార్ : లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీహార్లో ఆర్జేడీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతా… Read More
మోడీ పై వారణాసి నుంచి పోటీ చేస్తా...ప్రియాంకా గాంధీ వ్యాఖ్యలు దేనికి సంకేతం..?రాయ్ బరేలీ: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న అమేథీ, రాయ్బరేలీలో పర్యటించారు. అయోధ్యకు బయలు దేరి వెళ్లేముందు సొంత ఇం… Read More
కాంగ్రెస్లో చేరిన రెండో రోజే మోడీపై బాలీవుడ్ నటి ఊర్మిళా ఘాటు విమర్శలుముంబై: కాంగ్రెస్లో చేరి ఒక రోజు పూర్తయిన వెంటనే ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్మిళా మటోండ్కర్ ప్రధాని మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని మోడీ నేతృత్వ… Read More
0 comments:
Post a Comment